Home 2022
Yearly Archives: 2022
హైదరాబాద్లో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్లో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్ (IEC)ను ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘గత నెలలో అమెరికా...
తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో నర్సింగ్ కాలేజీని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
హైదరాబాద్ లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో నర్సింగ్ కళాశాల ను ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం...
ఐస్క్రీమ్ తో స్పెషల్ టేస్టీ డిజర్ట్ తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
కలిపురుషుడు ఎవరు? కల్కి అంటే అర్ధం?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
నాగార్జునసాగర్ అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ ఆరా, నల్గొండ టౌన్ అభివృద్ధి పనులపై సమీక్ష
నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు....
విజయాల వెనుక ఉండే 5 సైంటిఫిక్ కారణాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ఇంట విషాదం.. ఆయన తండ్రి శ్యామ్ సిద్ధార్థ మృతి
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట విషాదం చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ నేడు కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా శ్యామ్ సిద్ధార్థ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ...
నేడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్?
జేఎంఎం పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సీఎం హేమంత్ సోరెన్...
రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 29, శుక్రవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నట్టు...
ఉత్తరాంధ్రలో సీఎం జగన్ పర్యటన.. విశాఖపట్నం, అనకాపల్లిలో 1.23 ఇళ్ల పట్టాల పంపిణీ
ఈరోజు ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల పరిధిలో దాదాపు 1.23 ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలను...















































