Home 2022
Yearly Archives: 2022
దేశంలో కొత్తగా 3,303 కరోనా పాజిటివ్ కేసులు, 39 మరణాలు నమోదు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు మళ్ళీ పెరుగుతుంది. ఇటీవల రోజువారీ కరోనా కేసులు 2 వేలకుపైగానే నమోదవుతుండగా, తాజాగా 3 వేలు దాటాయి. దేశంలో కొత్తగా 3,303 పాజిటివ్ కేసులు, 39...
టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ.. ప్లీనరీ సందర్భంగా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటుపై రూ. 10 లక్షల ఫైన్
టీఆర్ఎస్ పార్టీకి జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. నిన్న పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు రూ. 10 లక్షల ఫైన్ విధించింది. ఈ క్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్...
తెలంగాణలో మున్సిపల్ కార్యక్రమాలను ప్రశంసించిన తమిళనాడు అధికారుల బృందం
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మున్సిపల్ కార్యక్రమాలను తమిళనాడు రాష్ట్రానికి చెందిన మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నత స్థాయి అధికారుల బృందం ప్రశంసించింది. వ్యర్థ పదార్థాల నిర్వహణ, మున్సిపల్ పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం అమలు...
నేడు నల్గొండ జిల్లాకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహా ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో గురువారం నార్కట్పల్లిలో నిర్వహించే సంతాపసభలో సీఎం కేసీఆర్...
జూలై 8న వైసీపీ ప్లీనరీ, వచ్చే ఎన్నికల్లో 170 సీట్లకు పైగా సాధించటమే లక్ష్యం.. సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరుగబోయే ఎన్నికలలో 170 సీట్లకు పైగా సాధించటమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాల ఇన్ఛార్జి...
తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు, 28 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 27, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,91,906 కి పెరిగింది. 28...
ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖరారు, మే 2 నుంచి 4 వరకు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జర్మనీ, డెన్మార్క్ మరియు ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం...
చైనాలో వెలుగు చూసిన మరో ప్రమాదకర వైరస్ ‘ఏవియన్ ఫ్లూ’.. ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు
కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మరో కొత్త ప్రాణాంతక వైరస్ పురుడు పోసుకుంది. దీంతో మరోసారి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ప్రమాదకర వైరస్ 'ఏవియన్ ఫ్లూ' చైనాలో ఒక బాలుడిలో వెలుగు చూసింది. కాగా...
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అమల్లో దేశంలోనే తెలంగాణకు మొదటిస్థానం, అధికారులను అభినందించిన సీఎస్
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడానికి కృషి...
రేపు విశాఖలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు వైజాగ్లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో అర్హులైన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 28వ తేదీన...












































