Home 2022
Yearly Archives: 2022
యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కు కరోనా పాజిటివ్
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “ఈరోజు నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. నాకు...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 2252 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.75 శాతం
దేశంలో రోజువారీ కరోనా కేసులు నమోదు మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,927 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,65,496 కు చేరుకుంది....
గ్రూప్-1 నోటిఫికేషన్ : 503 పోస్టుల భర్తీ, మే 2 నుంచి మే 31 వరకు దరఖాస్తు
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా, ముందుగా ఏప్రిల్ 25న 16,614 పోలీసు ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇక తెలంగాణ...
ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో నేడు ఇఫ్తార్ విందు.. హాజరవనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 27న విజయవాడలోని ఇందిరాగాంధీ (ఐజీఎం) స్టేడియంలో నిర్వహించనున్న ఇఫ్తార్ వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. మంగళవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన ఉపముఖ్యమంత్రి...
ఏపీలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు, రెండేళ్ల తర్వాత ఏడు పేపర్లతో పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు (ఏప్రిల్ 27, 2022) పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది...
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం: తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఓవైపు హైదరాబాద్ హెచ్ఐసీసీలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పార్టీ ప్లీనరీ...
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ: పార్టీ ప్రవేశపెట్టే 13 తీర్మానాలు ఇవే….
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మాదాపూర్ లోని హెచ్ఐసిసిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతినిధుల నమోదు...
ఘనంగా ఆరంభమైన టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవ వేడుకలు.. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్లీనరీకి హాజరైన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్లీనరీకి రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 30 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 26, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,91,857...
టెన్షన్ లేకుండా పరీక్షలు బాగా రాయడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పరీక్షలు బాగా రాయడం ఎలా?” అనే అంశం గురించి వివరించారు. విద్యార్థులకు ముఖ్యంగా ఏకాగ్రత ఉండాలని చెప్పారు. పరీక్షలకు ముందు విద్యార్థుల మైండ్...














































