Home 2022
Yearly Archives: 2022
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రధాని మోదీ తొలిసారి స్పందన, పన్ను తగ్గించాలని రాష్ట్రాలకు సూచన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై తొలిసారిగా స్పందించారు. గత నవంబర్లో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు పెట్రోల్...
ఏపీలో కరోనా: కొత్తగా నలుగురుకి పాజిటివ్ గా నిర్ధారణ, 24 జిల్లాల్లో జీరో కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 3,569 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు...
జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తీర్మానం చేశాం – టీఆర్ఎస్ ప్లీనరీలో మంత్రి కేటీఆర్
జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తీర్మానం చేశామని పేర్కొన్నారు. నేడు హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ...
మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను, 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో 25 మంత్రులతో...
చిన్నారుల వ్యాక్సినేషన్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.. ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ
దేశంలో గత రెండు వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చిన్నారుల వ్యాక్సినేషన్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని...
మహిళా కమిషన్ ఎదుట హాజరు కానందుకు చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం – చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్ విజయవాడ)లో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దుమారం రేపుతున్నాయి. ఈ...
నెల్లూరులో ఆకాశవాణి ఎఫ్ఎం స్టేషన్ 100 మీటర్ల టవర్ను ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
నెల్లూరులోని ‘ఆకాశవాణి’ ఎఫ్ఎం స్టేషన్లో నూతనంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన టవర్ను గురువారం ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. తెలుగుగంగ కాలనీలోని ఆకాశవాణి కేంద్రం వద్ద...
టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్రానికి కాపలాదారు – టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ అద్భుత ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ.. తెలంగాణ రాష్ట్రానికి కాపలాదారు అని పేర్కొన్నారు పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్). నేడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
కేవియట్ పిటిషన్ అంటే ఏంటి?, ఎందుకు ఫైల్ చేస్తారు?
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
చావు కబురు చల్లగా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 162వ పాఠంలో పెగ్గలపాటి కౌశిక్ దర్శకత్వంలో...












































