Home 2022
Yearly Archives: 2022
ఏప్రిల్ 28న అస్సాంలో పర్యటించనున్న ప్రధాని మోదీ, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 28, గురువారం అస్సాం రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం 11:00 గంటలకు కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని డిఫు వద్ద 'శాంతి, ఐక్యత మరియు...
సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన టాప్-10లో మొత్తం 10 గ్రామాలు తెలంగాణకు చెందినవే : మంత్రి కేటీఆర్
దేశంలో టాప్ ఆదర్శ గ్రామాల జాబితాలో తెలంగాణ గ్రామాలు మరోసారి సత్తా చాటాయి. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 11, 2014న సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన (ఎస్ఏజీవై) ను ప్రారంభించిన సంగతి తెలిసిందే....
యూపీ: ప్రార్ధనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ తగ్గించాలని సీఎం యోగి ఆదేశాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ తగ్గించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల శబ్దం బయటికి పెద్దగా వినిపించకూడదన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల...
రుయా ఆసుపత్రి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు – రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని
తిరుపతిలోని రుయా ఆసుపత్రి అంబులెన్స్ ఘటనపై విచారణకు ఆదేశించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఈరోజు ఆమె దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై రుయా ఆసుపత్రి...
6-12 ఏళ్ల లోపు చిన్నారులకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 6-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాక్సిన్కు అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా...
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన, ప్రభుత్వ వైఫల్యమే – టీడీపీ అధినేత చంద్రబాబు
ఈరోజు తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రుయా ఆసుపత్రి నుంచి ఒక బాలుడి మృతదేహాన్ని ఆ బాలుడి తండ్రి బైక్పై...
హైదరాబాద్ లో ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ మహానగరంలో నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా గచ్చిబౌలిలో ఉన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) తో పాటుగా, కొత్తగా ఎల్బీనగర్ (గడ్డి...
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాకు, మొదటి పది రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్...
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో 'ఆచార్య' సినిమాకు మొదటి పది రోజుల వరకు టిక్కెట్ ధరల పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ...
కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ షాక్, పార్టీలో చేరాలన్న కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తునట్టు ప్రకటన
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మంగళవారం ప్రశాంత్ కిషోర్ కీలక...
కృష్ణానదిలో బోధిసిరి బోటును లాంచింగ్ చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
విజయవాడ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ప్రముఖ 'బోధిసిరి బోటు' యాత్రను నేడు ప్రారంభించారు పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఆర్కే రోజా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో...













































