Home 2022
Yearly Archives: 2022
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మళ్ళీ క్రమంగా పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 2067 కరోనా కేసులు, 40 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,47,594...
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులును ఏపీ ప్రభుత్వం నియమించింది....
అర్హులైన లబ్ధిదారులకు దళిత బంధును మరింత వేగవంతం చేయాలి : సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్నిఎంపిక చేయబడిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే రోజుకు 400 వందల...
కొత్త సెక్రటేరియట్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలి, నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని...
నిర్మల్లో పేద ముస్లింలకు ‘రంజాన్ తోఫా’ పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర 'రంజాన్' మాసంలో పేద ముస్లింలకు 'రంజాన్ తోఫా' పేరుతో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్...
గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్-2022 ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం గుజరాత్ లోని గాంధీనగర్ లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్-2022ను ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుల పాటుగా జరిగే గ్లోబల్ ఆయుష్...
రాష్ట్రంలో ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ ఆరా, ఎరువుల విచ్చలవిడి వాడకాన్ని తగ్గించాలని సూచన
రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, వానాకాలం వ్యవసాయ ముందస్తు ఏర్పాట్ల సన్నద్ధత పై ప్రగతి భవన్ లో మంగళవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ...
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
తెలంగాణలోని ఖమ్మం, రామాయంపేట్లో ఆత్మహత్యా ఘటనలను బీజేపీ సీరియస్గా తీసుకుంటోంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యతో మరణించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత...
వరంగల్ పర్యటనలో మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
బుధవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒకరోజు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. మొత్తం రూ.236 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కేటీఆర్ ప్రారంభోత్సవాలు,...













































