Home 2022
Yearly Archives: 2022
‘దళిత బంధు పథకం’ దేశానికే ఆదర్శం – మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న 'దళిత బంధు పథకం' దేశానికే ఆదర్శమని అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల...
ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్సకు ఏటా 100 కోట్ల ఖర్చు, ఏడాదికి 15 వేల మందికి ఉచితంగా వైద్య...
వరల్డ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం లక్డీకాపూల్ లోని ప్రభుత్వ ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రిలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్, సిటీ స్కాన్, పేషెంట్స్ అటెండెన్స్ కోసం సత్రం భవనాన్ని తెలంగాణ వైద్య,...
రేపు ప్రధాని మోదీ పర్యటన, ముచ్చింతల్ లో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్, డీజీపీ
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన శ్రీరామానుజుల విగ్రహం ఉన్న శ్రీరామనగరం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ...
ఏపీలో కొత్తగా 4198 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 4,198 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 555, కృష్ణాలో 528, గుంటూరులో...
ఉద్యమ సమయంలోని కేసులు ఎత్తివేతపై.. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రముఖ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కాపు ఉద్యమానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం పెట్టిన పలు కేసులను ఎత్తివేయడంపై ముద్రగడ సంతోషం...
గోరఖ్పూర్ లో నామినేషన్ వేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. హాజరైన అమిత్ షా
ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం యోగి నామినేషన్ వేస్తున్న సందర్భంగా.....
నీట్ పీజీ పరీక్ష-2022 వాయిదా, 6-8 వారాల పాటు వాయిదా వేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం
పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ పరీక్ష-2022 వాయిదా వేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ముందుగా...
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్కు ముందు.. కుర్రాళ్లకు కోహ్లీ సూచనలు
అండర్-19 ప్రపంచకప్ లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా ఒక్క అడుగుదూరంలో నిలిచింది. ఇంగ్లండ్ తో శనివారం భారత జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అయితే, ఫైనల్ మ్యాచ్ కు ముందు యువ ఆటగాళ్లతో...
ఆంధ్రా స్టైల్ చికెన్ పకోడీ తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
మిరియాల రైస్ తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...













































