Home 2022
Yearly Archives: 2022
దేశంలో మరో 360 కరోనా పాజిటివ్ కేసులు, 518 రికవరీలు నమోదు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి తగ్గుముఖం దిశగా వెళ్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 360 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,70,075 కు చేరుకుంది. అలాగే 5...
వచ్చే ఏడాది చివరినాటికి రాష్ట్రంలో సమగ్ర సర్వే పూర్తి, సరిహద్దు రాళ్లు పాతి రైతులకు భూ హక్కు పత్రాలిస్తాం...
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది చివరినాటికి సమగ్ర భూ సర్వే పూర్తి అవుతుందని, దాని ప్రకారం సరిహద్దు రాళ్లు పాతి రైతులకు హక్కు పత్రాలిస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022: బరిలో మొత్తం 1,621 మంది అభ్యర్థులు, విస్తృతంగా ప్రచారం
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. గుజరాత్ లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ మొదటి దశలో భాగంగా డిసెంబర్ 1న 89 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో...
ఫిఫా వరల్డ్కప్: అర్జెంటీనాపై సౌదీ అరేబియా సంచలన విజయం, నేడు నేషనల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం
ఫిఫా వరల్డ్కప్లో సంచలనం నమోదైంది. వరల్డ్కప్ ఫెవరెట్ జట్లలో ఒకటైన అర్జెంటీనాపై పసికూన సౌదీ అరేబియా జట్టు 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్ సిలో భాగంగా ఇరు జట్ల మధ్య...
తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటు, తుది నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 22, మంగళవారం నాడు తుది నోటిఫికేషన్ జారీచేసింది. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో నూతనంగా పోతంగల్ రెవిన్యూ...
ఈ నెల 28 నుంచి బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర, ప్రారంభం ఎక్కడంటే?
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కు తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 28వ తేదీ నుంచి బండి సంజయ్ ఐదో...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. మరో ఇద్దరికి ‘సిట్’ నోటీసులు జారీ, నేడు విచారణకు రావాలని ఆదేశం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో కీలక నిందితులతో సంబంధాలున్నట్లుగా భావిస్తున్న నలుగురికి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం...
ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతకు గురైనవారికి ఈ నెల 27న రూ.లక్ష చొప్పున అందించనున్న పవన్ కళ్యాణ్
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతకు గురైనవారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత.. తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని మండిపడ్డ మంత్రి
తెలంగాణ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ శాఖ మంగళవారం దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి పొద్దు పోయేవరకూ దాదాపు 46 ప్రాంతాల్లో సోదాలు...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నరసాపురంలో సీఎం...













































