Home 2022
Yearly Archives: 2022
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: బీఎల్ సంతోష్కు ఈ-మెయిల్ ద్వారా నోటీసులివ్వండి, ‘సిట్’కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం
తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. మొయినాబాద్ ఫామ్హౌస్లో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన కేసులో నిందితులతో సంబంధాలున్నట్లుగా...
జాతీయ గోపాల్ రత్న అవార్డులు-2022 ప్రకటించిన కేంద్రం
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ జాతీయ గోపాల్ రత్న అవార్డులు-2022 ప్రకటించింది. దేశవాళీ పశువులు/గేదె జాతుల పెంపకంలో ఉత్తమ పాడి రైతు, ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక...
రేపు పాలమూరు యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు (నవంబర్ 24, గురువారం) పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న 3వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ విషయాన్ని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎల్.బి...
ఏపీలో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి హైకోర్టు నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు...
మీడియా అకాడమీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి – మంత్రి ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ భవన నిర్మాణాన్ని డిసెంబర్ చివరికల్లా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి...
టీఆర్ఎస్ మంత్రులు తప్పు చేయలేదు, అందుకే ఐటీ, ఈడీ, సీబీఐ ఎవరు పిలిచినా వెళ్తున్నారు – ఎమ్మెల్సీ కవిత
టీఆర్ఎస్ మంత్రులు ఎక్కడా ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే ఐటీ, ఈడీ, సీబీఐ ఎవరు పిలిచినా విచారణకు వెళ్తున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన రాజకీయ...
ముంబైని వణికిస్తున్న ‘మీజిల్స్’ వ్యాధి.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, ఆందోళనలో అధికారులు
ముంబైని 'మీజిల్స్' వ్యాధి వణికిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో అధికారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ముంబైలో కొత్తగా మరో 20 మీజిల్స్ కేసులు నమోదయ్యాయని, అలాగే ఏడాది వయసున్న ఒక బాలుడు...
డిసెంబర్ 5న ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. డిసెంబర్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగనున్న కీలక సమావేశానికి.ఆయన హాజరుకానున్నారు. ఈమేరకు చంద్రబాబును ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: నేడు నాలుగు జిల్లాల్లో ప్రచార ర్యాలీల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తోలి దశలో డిసెంబర్ 1వ తేదీన 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ఎన్నికల...
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు అంత్యక్రియలు, పాల్గొన్న మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగాయి. ప్రభుత్వం తరపున రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర...













































