Home 2022
Yearly Archives: 2022
‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’ గ్రంథాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, జూలూరు గౌరీ శంకర్
విద్యార్థులకు, విద్యార్థి లోకానికి, అధ్యాపక, ఉపాధ్యాయ లోకానికి మొత్తం సాహిత్యలోకానికి కరదీపిక "తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర" అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పటివరకు తెలంగాణ...
ఆంధ్రా స్టైల్ పుదీనా చట్నీ చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
ఆందోళన తగ్గడానికి ఆరు సూత్రాలు ఇవే – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో "భయం మరియు ఆందోళనను ఎలా అధిగమించాలి?” అనే అంశంపై మాట్లాడారు. మనుషులు ఎందుకు ఆందోళనకు గురవుతారు?, ఏఏ కారణాలు వలన ఆందోళన కలుగుతుంది?,...
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి బాటపడుతున్న గ్రామాలు -మంత్రి కొప్పుల
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి బాట పడుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం నాడు...
శబరిమల యాత్రికులకు శుభవార్త.. విమానాల్లో తమవెంట ‘ఇరుముడి’ తీసుకెళ్లడానికి అనుమతి
శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. ఇకపై వారు తమవెంట విమానాలలో 'ఇరుముడి' (కొబ్బరికాయ, నెయ్యి మరియు ఇతర పూజాద్రవ్యాలు) తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ...
దేశంలోనే రెండో అతిపెద్ద అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ హైదరాబాద్లో ప్రారంభం, స్వాగతించిన మంత్రి కేటీఆర్
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మంగళవారం ఆసియా పసిఫిక్ హైదరాబాద్ రీజియన్ను ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారతదేశంలో రెండవ అతిపెద్ద ఇన్ఫ్రా రీజియన్ను...
ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం...
నవంబరు 24న డిసెంబరు నెల వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల: టీటీడీ
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా డిసెంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబరు 24, గురువారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనునున్నట్టు...
న్యూజిలాండ్తో ‘టై’గా ముగిసిన మూడో టీ20.. 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
న్యూజిలాండ్తో జరిగిన చివరిదైన సిరీస్ నిర్ణయాత్మక 3వ టీ20 మ్యాచ్ 'టై'గా ముగిసింది. నేపియర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన 160 పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగిన...
ఇండోనేషియాలో భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధాకరం, భారత్ అండగా ఉంటుంది: ప్రధాని మోదీ
ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణంలో రెక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య...













































