Home 2022
Yearly Archives: 2022
ఐటీ, ఈడీ దాడులకు భయపడేది లేదు, ఇవి ముందే ఊహించాం – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మంగళవారం మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, కార్యాలయాలలో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మంగళవారం ఆయన...
పరిశ్రమల స్థాపనకు భూముల కేటాయింపు విషయాలపై సీఎం జగన్ కు సోము వీర్రాజు బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం బహిరంగ లేఖ రాశారు. విభజనాంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు సంబంధించి గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా భూముల...
భారత్ జోడో యాత్ర: రేపు మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తున్న రాహుల్ యాత్ర, పాల్గొననున్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం మధ్యప్రదేశ్లో భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్విట్టర్...
దేశంలో గత 24 గంటల్లో 294 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 1,83,709 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 294 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి...
రోజ్గార్ మేళా కింద 71,000 మందికి పైగా యువతకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్గార్ మేళా కింద కొత్తగా నియమితులైన 71,056 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ,...
టీ-కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన నిర్ణయం, పార్టీ సభ్యత్వానికి రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ మరియు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా అనుబంధం ఉన్న...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: ‘సిట్’ విచారణకు హాజరుకాని ఆ ముగ్గురు, లుకౌట్ సర్క్యులర్ జారీ
తెలంగావ్యాప్తంగా సంచలనం సృష్టించిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగమున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న...
డిసెంబర్ 1 నుండి వారంలో 5 రోజుల పాటు రాష్ట్రపతి భవన్ సందర్శనకు అవకాశం
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ 2022, డిసెంబర్ 1 నుండి వారంలో ఐదు రోజుల పాటు ప్రజల సందర్శనకు తెరిచి ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి భవన్ లో ప్రజలు/సందర్శకులు పర్యటించేందుకు బుధ, గురు, శుక్ర,...
వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ కీలక నిర్ణయం, వైట్ బాల్ కెప్టెన్సీకి గుడ్బై
వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ నికోలస్ పూరన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు పూరన్ ప్రముఖ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో స్పష్టం...
రేపు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (నవంబర్ 23, బుధవారం) శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష...













































