Home 2022
Yearly Archives: 2022
భారత కొత్త ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ గోయెల్
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్ సోమవారం భారత నూతన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. కాగా అరుణ్ గోయెల్ నవంబర్ 19న భారత ఎన్నికల కమిషనర్గా నియమితులైన విషయం తెలిసిందే. సాధారణంగా...
గోవిందరావు పేటలో స్వర్గీయ వీరపనేని శివాజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణలోని ములుగు జిల్లా, గోవిందరావు పేట గ్రామంలో స్వర్గీయ వీరపనేని శివాజీ గారి విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
మత్స్యకారులకు జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుంది – పవన్ కళ్యాణ్
మత్స్యకారులకు జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మత్స్యకార కుటుంబానికీ తన తరఫున, జనసేన పక్షాన...
వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి టీడీపీ, జనసేనలు భయపడుతున్నాయి – సీఎం జగన్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన ఆయన అనేక...
విజయవాడ కృష్ణానదిలో సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను నిమజ్జనం చేసిన తనయుడు మహేష్ బాబు
టాలీవుడ్ నటుడు మహేష్ బాబు తన తండ్రి, స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం కోసం సోమవారం ఆయన కుటుంబ సభ్యులు బాబాయి శేషగిరిరావు,...
మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 53వ ఎడిషన్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా, ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవిని ఐఎఫ్ఎఫ్ఐ 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022'...
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇలపావులూరి మురళీమోహన్ రావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇలపావులూరి మురళీమోహన్ రావు (68) ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. ఇలపావులూరి చేసే చర్చలు, విశ్లేషణలు, రచనలు ముక్కుసూటిగా వుండేవని...
నర్సాపురం పర్యటనలో సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేశారు....
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 406 కరోనా పాజిటివ్ కేసులు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 500 లోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 406 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 21, సోమవారం ఉదయం...
డిసెంబర్ 4న మహబూబ్నగర్ లో సీఎం కేసీఆర్ పర్యటన, నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 4వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్టు రాష్ట్ర పర్యాటక, క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా నూతన...












































