Home 2022
Yearly Archives: 2022
కేంద్రం కీలక నిర్ణయం, భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఇకపై ఆ నిబంధన నిలిపివేత
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు ఎయిర్ సువిధ పోర్టల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ను నింపాలనే నిబంధనను...
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్.. ఏకకాలంలో ఇళ్లు, ఆఫీసులపై దాడులు
ఇటీవలి కాలంలో తెలంగాణలోని ప్రముఖుల ఇళ్ళు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తుండటం తెలిసిన విషయమే. తాజాగా మంత్రి చామకూర మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఈ మేరకు...
రోజ్గార్ మేళా: రేపు 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం (నవంబరు 22, మంగళవారం) రోజ్గార్ మేళా కింద వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కొత్తగా నియమితులైన దాదాపు 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేయనున్నారు. ఈ...
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో భారీ భూకంపం.. 46 మంది మృతి, 300మందికి పైగా గాయాలు
ఇండోనేషియాను సోమవారం భారీ భూకంపం వణికించింది. ప్రధాన ద్వీపమైన జావాలో ఈరోజు 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వలన వందలకొద్దీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనల్లో కనీసం 46 మంది మృత్యువాత పడగా,...
నీ పరిస్థితులు నీ స్థానాన్ని మార్చడానికి అనుమతించవద్దు – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
అలసట పోగొట్టుకునేందుకు ఏం చేయాలి? చిట్కాలు ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “అలసట పోగొట్టుకునేందుకు ఏం చేయాలి?” అనే అంశం గురించి మాట్లాడారు. కోవిడ్ పరిస్థితుల అనంతరం మానసిక అలసటను ఎదుర్కొనే వారి సంఖ్య...
సహజ నీటి వనరుల్లో చేపల పెంపకంలో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రోత్సాహంతో మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
వచ్చే ఎన్నికల్లో గుడివాడలో చంద్రబాబు, లోకేష్లు వచ్చి పోటీ చేసినా సరే, గెలుపు నాదే – మాజీ మంత్రి...
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. సోమవారం తన సొంత నియోజకవర్గం గుడివాడలో పర్యటించిన ఎమ్మెల్యే నాని...
గుజరాత్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్ గిరిజనులను అవమానిస్తోందని విమర్శలు
భారతదేశంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కాలం నుంచి గిరిజనులు జీవిస్తున్నారని, అయినప్పటికీ కాంగ్రెస్ వారి ఉనికిని పట్టించుకోలేదని విమర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వచ్చే నెలలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సోమవారం...
రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, ధరణిపై సీఎస్ కు వినతిపత్రం అందించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై డిసెంబర్ 5 వరకు విడతల వారీగా పోరాడనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...











































