Home 2022
Yearly Archives: 2022
లక్ష్యాన్ని సాధించిన తర్వాత ఆగిపోకండి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో "లక్ష్యాన్ని ఎలా విస్తరించుకోవాలి?" అనే అంశం గురించి మాట్లాడారు. ఏదైనా కార్యాచరణ ప్రణాళికలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తప్పనిసరి భాగమని, లక్ష్యాలను ఏర్పరచుకుంటే...
మెట్రోరైల్ ఫేజ్-2 కారిడార్ డీపీఆర్ ఆమోదం, నిధుల కేటాయింపుకై కేంద్రమంత్రికి మంత్రి కేటీఆర్ లేఖ
దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటైన హైద్రాబాద్ నగరంలోని మెట్రో రైల్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ కారిడార్ పనులను చేపట్టుటకు ఆమోదంతో పాటు బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని కోరుతూ...
నగరంలో దళిత బంధు, ఆసరా పెన్షన్ లపై మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ సమీక్ష
దళితబందు బంధు కార్యక్రమం రెండో విడత అర్హులైన లబ్దిదారుల వివరాలను నాలుగు రోజులలో అందజేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి – రెవెన్యూ శాఖలపై సమీక్షలో సీఎం జగన్
అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన సోమవారం తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీలోని రెవెన్యూ...
నేడు పిల్లలు ఎంచుకున్న మార్గమే రానున్న రోజుల్లో భారతదేశ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
బాలల దినోత్సవం సందర్భంగా(నవంబర్ 14, 2022) సోమవారం ఉదయం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి...
తెలంగాణలో పులుల సంరక్షణకై అటవీ రక్షణ చర్యలు, నీటివసతి నిర్వహణ భేష్, ఎన్టీసీఏ బృందం ప్రశంసలు
జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్టీసీఏ)కి చెందిన బృందం తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల పాటు పర్యటించింది. అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యంలను క్షేత్రస్థాయిలో ఈ బృందం పరిశీలించింది. దేశవ్యాప్తంగా ఉన్న టైగర్...
హైదరాబాద్లోని ‘సుశీ ఇన్ఫ్రా’లో తెలంగాణ జీఎస్టీ అధికారుల సోదాలు
తెలంగాణ స్టేట్ జీఎస్టీ అధికారులు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని సుశీ ఇన్ ఫ్రాలో సోదాలు చేపట్టారు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన ఈ కంపెనీలో సోమవారం ఉదయం నుంచి నుంచి...
మునుగోడులో విజయోత్సవ ర్యాలీ చేపట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై...
టీ20 ప్రపంచకప్-2022: ఐసీసీ ‘మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్
ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ 2022 ఘనంగా ముగిసింది. అత్యుత్తమ ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించి టీ20 ప్రపంచకప్ 2022 టైటిల్ ను కైవసం చేసుకుంది. కాగా ఫైనల్లో...
సరికొత్త రికార్డ్ నెలకొల్పిన యాదాద్రి ఆలయం.. ఒక్క రోజులో రూ.1 కోటికి పైగా ఆదాయం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆదాయంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఆలయానికి నిన్న ఒక్క రోజులోనే రూ. 1 కోటికి పైగా ఆదాయం సమకూరింది. ఈ మేరకు యాదాద్రి ఆలయ ఈవో గీత...













































