Home 2022
Yearly Archives: 2022
హిమాచల్ ప్రదేశ్ లో ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, ఓటింగ్ శాతం ఎంతంటే?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేడు ఒకే విడతలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. శనివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా,...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కేసు నమోదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామ పర్యటనకు వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్ కారుపై కూర్చుని ప్రయాణించిన...
ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు – రామగుండం బహిరంగ సభలో ప్రధాని మోదీ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రఖ్యాత సింగరేణి గనుల్లో కొన్ని బ్లాకులను కేంద్రం ప్రైవేట్ పరం చేయనుందని గత కొంత కాలంగా వినిపిస్తున్న ఊహాగానాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టతనిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం...
రాజకీయాల్లో ప్రతిభ లేకుండా కేవలం వారసత్వంతోనే రాణించలేం – ‘మీడియా ఇన్ తెలంగాణ’ సదస్సులో మంత్రి కేటీఆర్
రాజకీయాల్లో ప్రతిభ లేకుండా కేవలం వారసత్వంతోనే రాణించలేమని, అది ప్రవేశం కల్పించడానికే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు. శనివారం ఆయన హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్...
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ యూరియా ప్లాంట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ప్రధాని మోదీ రామగుండంకు చేరుకున్నారు. ముందుగా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్...
ప్రధాని మోదీకి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ, ప్రస్తావించిన అంశాలివే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇందులో విభజన చట్టం,...
ఐసీసీ ఛైర్మన్గా మరోసారి గ్రెగ్ బార్క్లే, ఏకగ్రీవంగా ఎన్నిక
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే మరోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఈ...
తెలంగాణ పీహెచ్సీల యొక్క ‘మానిటరింగ్ హబ్’ ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్) కార్యాలయంలో రాష్ట్రంలోని పీహెచ్సీల కోసం ఏర్పాటు చేసిన ‘మానిటరింగ్ హబ్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా...
రేపు విజయనగరం జిల్లా గుంకలాంలో పవన్ కళ్యాణ్ పర్యటన, పేదలందరికీ ఇళ్లు పథకం అమలు పరిశీలన
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు (నవంబర్ 13, ఆదివారం) విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకం అమలును పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. ఈ...
తెలంగాణ బీజేపీ కార్యకర్తలు అసాధారణ పోరాటం చేస్తున్నారు, వారి తీరు నన్నెంతో ప్రభావితం చేసింది – ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. ఏపీ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ విశాఖ నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు గవర్నర్...















































