Home 2022
Yearly Archives: 2022
దేశంలో మరో 833 కరోనా పాజిటివ్ కేసులు, 1024 రికవరీలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో మరో 833 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,65,643 కు చేరుకుంది. అలాగే 8 కరోనా మరణాలు...
నేడు తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ, పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం?
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈరోజు (నవంబర్ 12, శనివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రామగుండంలో జరిగే సభ నుంచి రాష్ట్రానికి సంబంధించిన రూ.9500 కోట్ల విలువైన...
నేడు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుంది – విశాఖ సభలో ప్రధాని మోదీ
నేడు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల విశాఖపట్నం పర్యటనలో భాగంగా శనివారం ఆయన విశాఖలో నాలుగు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం అలాగే...
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో నేడు ఒకే విడతలో 68 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. శనివారం ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభం...
కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైంది – ప్రధాని మోదీతో సభలో సీఎం జగన్
కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శనివారం విశాఖపట్నం ఏయూలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి...
తెలంగాణలోని రామగుండంలో నేడే ప్రధాని మోదీ పర్యటన, పూర్తి షెడ్యూల్ ఇదే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (నవంబర్ 12, శనివారం) తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రామగుండంలో జరిగే సభ నుంచి రాష్ట్రంలో రూ.9500 కోట్ల విలువైన...
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచి రోజులు తీసుకొస్తుంది, ప్రధాని మోదీతో భేటీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి విశాఖ పర్యటనకు విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో తూర్పు నౌకాదళ స్థావరంలోని ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో.. భారీగా తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. మదురై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన రాత్రి 8 గంటల సమయంలో విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకున్నారు....
బన్సీలాల్ పేటలో పునరుద్ధరించిన మెట్లబావి ఈ నెల చివరిలో ప్రారంభం: మంత్రి తలసాని
బన్సీలాల్ పేటలోని ఎంతో అభివృద్ధి చేసిన అతిపురాతనమైన మెట్లబావిని ఈ నెల చివరిలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు....
తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఆ మూడు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ఆఫీసులకు రేపు రెండో శనివారం సెలవు...
తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రెండో శనివారం సందర్భంగా ఉండే సాధారణ సెలవును రేపు రద్దు చేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సెలవుల రద్దు ఉత్తర్వులు వర్తించవని, కేవలం మూడు జిల్లాల...














































