వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు జరిగిన నియమాకాలపై వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులు వీరే:
- యువజన విభాగం : బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
- మహిళా విభాగం : పోతుల సునీత, ఎమ్మెల్సీ
- బీసీ సెల్: జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ
- ఎస్టీ సెల్ : మత్సరస వెంకటలక్ష్మీ (కొండ ప్రాంతం), మేరాజోత్ హనుమంత్ నాయక్ (మైదానం ప్రాంతం)
- రైతు విభాగం : ఎంవీఎస్ నాగిరెడ్డి
- విద్యార్థి విభాగం: పానుగంటి చైతన్య
- చేనేత విభాగం : గంజి చిరంజీవి
- వైఎస్ఆర్ టీయూసీ: డాక్టర్ పూసూరు గౌతమ్రెడ్డి
- వికలాంగుల విభాగం: బందెల కిరణ్ రాజు
- సాంస్కృతిక విభాగం: వంగపండు ఉష
- ప్రచార విభాగం: ఆర్. ధనుంజయ్ రెడ్డి, పుత్తా ప్రతాప్రెడ్డి
- గ్రీవెన్స్ సెల్: అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి
- న్యాయ విభాగం: ఎం. మనోహర్రెడ్డి
- ఐటీ విభాగం: సునీల్ పోసింరెడ్డి
- ఎన్ఆర్ఐ విభాగం: మేడపాటి వెంకట్
- వైఎస్ఆర్ టీఎఫ్: కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ
- ఎస్సీ సెల్ : జూపూడి ప్రభాకరరావు, నందిగాం సురేష్ బాబు (ఎంపీ), కైలే అనిల్కుమార్ ఎమ్మెల్యే, మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ
- మైనారిటీ సెల్: షేక్ వి.ఖాదర్ బాషా
- వైఎస్ఆర్ సేవాదళ్: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
- డాక్టర్ల విభాగం: బత్తుల అశోక్ కుమార్ రెడ్డి
- క్రిష్టియన్ మైనారిటీ సెల్: జాన్సన్ మేడిది
- వాణిజ్య విభాగం: పల్లపోతు మురళీకృష్ణ, చిప్పగిరి ప్రసాద్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE