Home Search
అత్యాధునిక టెక్నాలజీ - search results
If you're not happy with the results, please do another search
11 ఏళ్ల చిన్నారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ వైద్య రంగంలో అనేక మార్పులొస్తున్నాయి. అన్ని రాకల రోగాలకు అత్యాధునిక టెక్నాలజీతో చికిత్స అందిస్తున్నారు. ఇటీవలకాలంలో టెక్నాలజీ సాయంతో వైద్యులు గుండెమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి...
ప్రపంచంలో 6Gని అందించే మొట్టమొదటి కంపెనీగా జియో నిలుస్తుంది: ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కంపెనీ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా పెద్ద ప్రకటన చేశారు. 6G సామర్థ్యాల అభివృద్ధిలో జియో ప్లాట్ఫారమ్లు గ్లోబల్ లీడర్గా మారేందుకు సిద్ధంగా...
హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం...
కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిల్వనుంది: మంత్రి తలసాని శ్రీనివాస్
కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిల్వనున్నదని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం నూతనంగా నిర్మించిన కమాండ్...
దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్
భారత ప్రభుత్వం స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధి, వినియోగం పెరిగేలా 'మేక్ ఇన్ ఇండియా' అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. భారతదేశంలో స్వదేశీ టెక్నాలజీ విప్లవానికి.. మేకిన్ ఇండియా కార్యక్రమం కృషి...
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. హైదరాబాద్లో ఆరమ్ ఈక్విటీ పార్ట్నర్స్ రూ.450 కోట్లు పెట్టుబడి
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల...
రేపే ప్రధాని మోదీ చేతులమీదుగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం, టికెట్ ధరలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుండగా.....
దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్ టీ-వర్క్స్ను ప్రారంభించిన ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు, మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ-వర్క్స్ ప్రారంభమైంది. ఈ మేరకు గురువారం ప్రపంచ దిగ్గజ తయారీ సంస్థ ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ యంగ్ లియు మరియు మంత్రి కేటీఆర్ సంయుక్తంగా ప్రారంభించారు. కాగా...
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం బీఎంఎస్ రూ.800 కోట్లతో కంపెనీ ఏర్పాటు
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే ఎన్నో ఐటీ మరియు ఇతర సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం...
హైదరాబాద్ ను పవర్ సెక్టారులో ఐలాండ్ గా మార్చుకున్నాం, బీహెచ్ఈఎల్, ఓఆర్ఆర్ వరకూ మెట్రో రావాలి: సీఎం కేసీఆర్
విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో కారిడార్ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి...