Home Search
అనంతపురం జిల్లాలో - search results
If you're not happy with the results, please do another search
రేపు అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన, కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేత
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (ఏప్రిల్ 12, మంగళవారం) అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ జిల్లాలోప్రాణాలు తీసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ...
అనంతపురం జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ పటిష్టతపై నేతలకు దిశా నిర్దేశం చేస్తూ చంద్రబాబు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే....
అనంతపురం జిల్లాలో టిడిపి కార్యకర్తలను పరామర్శించనున్న చంద్రబాబు
టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టిడిపి పార్టీ ఘోరపరాజయం తరువాత, వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది....
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు జరుగుతోన్న పోలింగ్లో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కొనసాగగా..మొత్తంగా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగినా కూడా...
అనంతపురం తమ్ముళ్ల తగాదాలతో టీడీపీకి కొత్త తలనొప్పులు
గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన తెలుగుదేశం పార్టీ ఈసారి రాయలసీమ మీద కూడా గట్టి ఆశలే పెట్టుకుంది. అందులోనూ అనంతపురం జిల్లా మళ్లీ తమను ఆదరిస్తుందని నమ్ముతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన...
కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. తుఫాన్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఏడుగురు దుర్మరణం
వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా కొండాపురం మండలం ఏటూరు సమీపంలోని చిత్రావతి వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తున్న తూఫాన్...
అనంతపురం జిల్లా విద్యుదాఘాతం ఘటనపై స్పందించిన సీఎం జగన్, విద్యుత్ శాఖకు కీలక ఆదేశాలు జారీ
అనంతపురం జిల్లాలో బుధవారం ట్రాక్టర్పై 11కేవీ హైటెన్షన్ వైర్ పడిపోవడంతో నలుగురు వ్యవసాయ కూలీలు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. అనంతపురం వరద బాధితులకు రూ. 2వేలు తక్షణ సాయానికి ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతపురంలోని వరద బాధితులకు రూ. 2వేలు తక్షణ సాయం అందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎం జగన్...
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: ఆగస్టు 20న కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగస్టు 20, శనివారం నాడు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన...
రేపు కర్నూలు జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (మే 8, ఆదివారం) కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. తొలి విడతలో ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ప్రాణాలు తీసుకున్న 130 మంది...