Home Search
అనకాపల్లి జిల్లాల - search results
If you're not happy with the results, please do another search
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు జరుగుతోన్న పోలింగ్లో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కొనసాగగా..మొత్తంగా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగినా కూడా...
అనకాపల్లి ప్రచారంలో సినీ సెలబ్రెటీల హవా
అనకాపల్లి ప్రచారంలో రాబోయే ఎన్నికల కోసం పోటీ చేస్తున్న అభ్యర్థి కంటే ఎక్కువగా సినీ నటులే కనిపిస్తున్నారు. అభ్యర్థి సినీనటుడు కాకపోయినా.. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కాకపోయినా కూడా ప్రచారంలో సెలబ్రెటీలు...
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో విషాదం, బీచ్లో 7గురు విద్యార్థులు గల్లంతు.. ఘటనపై సీఎం జగన్ ఆరా
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడక మొగ వద్ద ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వీరంతా అనకాపల్లి పట్టణంలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలకు...
నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. అయితే విజయనగరం పర్యటనకు తక్కువ సమయం కేటాయించడంతో చంద్రబాబు రోడ్ షోలు మాత్రమే...
“ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా” పేరుతో నేటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి (జూన్ 15, బుధవారం) నుంచి "ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా" పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలను శ్రీకారం చుడుతున్నారు. నేడు అనకాపల్లి జిల్లా చోడవరం...
అనకాపల్లి: అచ్చుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ సీడ్స్ కంపెనీ మూసివేత.. గ్యాస్ లీకేజి ఘటనలో చర్యలు
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ సీడ్స్ కంపెనీని తాత్కాలికంగా మూసివేశారు. ఘటనపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసివేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అచ్యుతాపురం వద్ద గల ప్రత్యేక...
అనకాపల్లిలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్లో గ్యాస్ లీక్, వంద మందికి పైగా అస్వస్థత – ఘటనపై సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఈరోజు జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో వంద మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజడ్లోని సీడ్స్ యూనిట్లో గ్యాస్ లీక్ అవడంతో సీడ్...
ఉత్తరాంధ్రలో సీఎం జగన్ పర్యటన.. విశాఖపట్నం, అనకాపల్లిలో 1.23 ఇళ్ల పట్టాల పంపిణీ
ఈరోజు ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల పరిధిలో దాదాపు 1.23 ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలను...
ఏపీలో కరోనా: కొత్తగా నలుగురుకి పాజిటివ్ గా నిర్ధారణ, 24 జిల్లాల్లో జీరో కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 3,569 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు...
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...