Home Search
అర్వింద్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం
ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం-2022 ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్లో సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బీ.ఆర్.కె. ఆర్ భవన్ లో జరిగిన ఈ...
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి తోపాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ...
84 గ్రామాల్లో సమగ్ర అభివృద్ధికై జీవో 69 అమలుపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతానికి సంబంధించి అమల్లో ఉన్న జీవో నెంబర్ 111 పరిధిలో గల 84 గ్రామాల్లో ఆంక్షలను ఎత్తివేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం...
బండ్లగూడలో రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్ లను సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని నాగోల్ బండ్లగూడ, పోచారం ప్రాంతాలలో ఉన్న రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉదయం సందర్శించారు. అనంతరం ఉన్నతాధికారులతో...
గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జనవరి 17, శుక్రవారం నాడు బి.ఆర్.కె.ఆర్. భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జనవరి...
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల...
అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎస్ శాంతి కుమారి
వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు జరిగే అన్ని భవన సముదాయాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలను వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు....
నటుడు తారకరత్న కన్నుమూత.. చంద్రబాబు, బాలకృష్ణ సహా పలువురు ప్రముఖుల సంతాపం
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గడచిన మూడు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించి శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు, నందమూరి, నారా అభిమానులు,...
గండిపేట చెరువు సుందరీకరణ పనులు వెంటనే చేపట్టాలి – సీఎస్ శాంతి కుమారి
గండిపేట చెరువు అభివృద్ధి పనులు, సుందరీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి మంగళవారం సమీక్ష చేశారు. బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...