Home Search
ఆదిత్య థాకరే - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్ర సీఎం తనయుడు, మంత్రి ఆదిత్య థాకరే కి కరోనా పాజిటివ్
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు, టూరిజం, పర్యావరణ...
డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్, మంత్రిగా ఆదిత్య థాకరే ప్రమాణం
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. అయితే మొదటగా ఆరుగురు మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 30, సోమవారం...
ఆదిత్య థాకరే ఘన విజయం, సీఎం అయ్యే అవకాశం?
శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే, తొలిసారిగా థాకరే కుటుంబం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ముంబై సౌత్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని...
ముంబయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, భూమి పత్రాలు అందజేసిన మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు, టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం నేవీ ముంబయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి...
నామినేషన్ వేసిన శివసేన నేత ఆదిత్య థాకరే
శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ముంబై సౌత్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన...
నామినేషన్ దాఖలు చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికలకు ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మే 11, సోమవారం నాడు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయనతో పాటుగా భార్య...
గవర్నర్ ను కలిసిన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే
శివసేన అధ్యక్షుడు, మహా వికాస్ అఘాడి సీఎం అభ్యర్థి ఉద్ధవ్ థాకరే నవంబర్ 27, బుధవారం ఉదయం గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీని కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఉద్ధవ్ థాకరే, తన...
ముంబయిలో ఇకపై మాల్స్, మల్టీప్లెక్స్లు 24×7 ఓపెన్
ముంబయి నగరంలో మల్టీప్లెక్స్లు, షాపులు, రెస్టారెంట్లు మరియు మాల్లను 24 గంటలూ తెరచి ఉంచాలనే ప్రతిపాదనను జనవరి 22, బుధవారం నాడు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. జనవరి 27వ తేదీ నుంచి ముంబయి...
బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద వలసకూలీల ఆందోళన
ఏప్రిల్ 14, మంగళవారం నాడు వేల సంఖ్యలో వలస కూలీలు ముంబై లోని బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా పనుల్లేక, డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నామని, తిరిగి తమ...
శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఎంపిక
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటు పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ, శివసేనలలో ఏ పార్టీ దక్కించుకుంటుందనే ఉత్కంఠ నెలకుంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం...