Home Search
ఆయుధాలు - search results
If you're not happy with the results, please do another search
రాజ్ పథ్ను కర్తవ్య పథ్గా అందుకే మార్చాల్సి వచ్చిందట
జనవరి 26న 75వ గణతంత్ర దినోత్సవాలను జరుపుకోవడానికి యావత్ భారత దేశం సిద్ధం అవుతోంది. 1950లో ఇండియా గణతంత్ర దేశంగా అవతరించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ కేంద్రంగానే ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవ...
టాప్లో అమెరికా, లాస్ట్లో భూటాన్..
ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశంగా..అగ్రరాజ్యం అమెరికా తొలిస్థానంలో నిలిచింది. అమెరికా తర్వాత స్థానంలో రష్యా ఉండగా..మూడో స్థానంలో చైనా ఉంది. అలాగే శక్తివంతమైన దేశంగానే ఎదుగుతున్న భారత్...
ముంబై నావల్ డాక్యార్డ్ నుంచి ఐఎన్ఎస్ ఇంఫాల్ ఎంట్రీ
డ్రాగన్కంట్రీ చైనాకు చెక్ పెట్టడానికి ఇండియా ..జల, వాయు, భూతలం నుంచి చైనా చేస్తున్న దాడులను తిప్పి కొట్టడానికి సన్నద్ధం అవుతోంది.దీనిలో భాగంగా ముంబైలో ఐఎన్ఎస్ ఇంఫాల్ జల ప్రవేశం చేసింది. పూర్తి...
కాంగ్రెస్, బీజేపీల మధ్య సోషల్ మీడియా వార్
ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు కలిగిన దేశం ఇజ్రాయెల్. అగ్రరాజ్యాల వద్ద కూడా లేని ఆయుధాలు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి. అటువంటి ఇజ్రాయెల్పై పాలస్తీనా, హమాస్ మిలిటెంట్ల దండయాత్ర కొనసాగుతోంది. రోజురోజుకు యుద్ధం భీకరంగా...
హమాస్ అంటే ఏమిటి?.. ఇజ్రాయెల్తో వివాదం ఎలా మొదలయింది?
యుద్దాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఓ వైపు ఏడాదిన్నరకు పైగా ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య భీకరంగా యుద్ధం కొసాగుతోంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇంతలోనే ఓ...
శక్తివంతమైన సైన్యం కలిగి ఉన్న టాప్ టెన్ దేశాలు ఏవో తెలుసా?
ఒక దేశానికి సైన్యం అనేది తప్పని సరిగా ఉంటుంది..ఉండాలి కూడా. దీనికి తోడు ఎప్పటికప్పుడు శత్రు దేశాల నుంచి ముప్పును తొలగించుకునేందుకు ఆ సైన్యాన్ని మరింత పెంచుతూ ఉండాలి. సైన్యం అంటే మనుషులను...
లండన్లో భారత జాతీయ పతాకానికి అగౌరవం.. కేంద్రం సీరియస్, బ్రిటన్ దౌత్యవేత్తకు సమన్లు
లండన్లో భారత త్రివర్ణ పతాకానికి అగౌరవం జరిగింది. ఖలిస్థాన్ అనుకూలవాదులు కొందరు లండన్లోని భారత్ హైకమిషన్ భవనం పైన ఉండే భారత జాతీయ జెండాను కిందికి దింపివేసి అగౌరవ పరిచారు. ఇక ఈ...
తుమకూరులో హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఫిబ్రవరి 6, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్-2023ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ...
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై స్పందించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ సర్కార్ విధానాలపై మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్లో.. బిల్కిస్ బానో కేసులో 11 మంది నిందితులను...
స్వాతంత్య్ర దినోత్సవం ముందు ఢిల్లీలో ఉగ్ర అలజడి.. 2,000 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు అవుతున్న సందర్భంగా ఆ పర్వదినాన్ని వేడుకలా జరుపుకునేందుకు యావత్తు దేశం సిద్ధమవుతున్న సమయంలో ఢిల్లీలో ఉగ్ర అలజడి రేగింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా...