Home Search
ఆహార సరఫరా - search results
If you're not happy with the results, please do another search
సీజనల్ వ్యాధులు, కోవిడ్ వ్యాక్సినేషన్, హాస్టళ్లలో ఆహారభద్రత చర్యలపై 6 గురు మంత్రులు సమీక్ష
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధత, బూస్టర్ డోసు పంపిణీ తదితర అంశాలపై బీఆర్కే భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,...
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, మరో 4 నెలలు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అనురాగ్...
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” – ఆపరేషన్ గ్రీన్ కిందకు కూరగాయలు, పండ్ల సరఫరా
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
దశాబ్ధమంతా వానలు..ఎండలే :భారత్పై డబ్ల్యూఎంవో రిపోర్ట్
వాతావరణ మార్పులపై దుబాయ్లో జరిగిన సమావేశంలో.. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఓ రిపోర్టును విడుదల చేసింది. గత దశాబ్ధం అంటే 2011 నుంచి 2020 వరకు.. ఇండియాలో వాతావరణ మార్పులలో...
పోలవరం బాధితులకి పునరావాసం పూర్తి కాగానే, పరిహారం బదిలీ చేస్తాం – ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన త్వరలోనే వారికి నష్ట పరిహారం బదిలీ చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. సోమవారం...
వైద్య సర్వీసులను ఎస్మా పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ 4 , శనివారం ఉదయానికి కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల...
కరోనాపై పోరుకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ మరింత ప్రభావం చూపుతుంది. దేశంలో మార్చ్ 27 , శుక్రవారం నాటికీ 862 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్...
మహారాష్ట్రలో మంత్రుల శాఖల ఖరారు
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ థాకరే తో
పాటుగా ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 12, గురువారంనాడు...
రక్తహీనతతో బాధపడేవారిలో కనిపించే లక్షణాలు ఇవే..
ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట రక్తహీనత. ముఖ్యంగా మహిళలలోనే ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శరీరంలో ఐరన్ లోపించడంతో పాటు కొన్ని ఇతర కారణాల వల్ల చాలా మందికి రక్తహీనత సమస్య...
గాజాలో చిక్కుకున్న భారతీయుల ఆవేదన
ఇజ్రాయెల్ లోకి చొరబడి నరమేధానికి పాల్పడిన హమాస్పై.. ఆ దేశం భీకర ప్రతీకార దాడులకు దిగింది. గాజాలోని ఉగ్రవాదుల స్థావరాలపై భారీగా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. దీంతో గాజా స్ట్రిప్ మొత్తం బాంబుల...