Home Search
ఇండోనేషియా - search results
If you're not happy with the results, please do another search
ఇండోనేషియాలో భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధాకరం, భారత్ అండగా ఉంటుంది: ప్రధాని మోదీ
ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణంలో రెక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య...
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో భారీ భూకంపం.. 46 మంది మృతి, 300మందికి పైగా గాయాలు
ఇండోనేషియాను సోమవారం భారీ భూకంపం వణికించింది. ప్రధాన ద్వీపమైన జావాలో ఈరోజు 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వలన వందలకొద్దీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనల్లో కనీసం 46 మంది మృత్యువాత పడగా,...
జీ20 సమ్మిట్ వేదికగా కీలక ఘట్టం.. ఇండోనేషియా నుండి భారత్కు అధ్యక్ష బాధ్యతలు, స్వీకరించిన ప్రధాని మోదీ
బాలి వేదికగా జరుగుతున్న రెండు రోజుల కూటమి నేతల శిఖరాగ్ర సమావేశం (జీ20 సమ్మిట్) బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండోనేషియా నుండి జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్కు...
17వ జీ-20 సమ్మిట్: నేటి నుంచి 16 వరకు ఇండోనేషియాలోని బాలిలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 14-16 తేదీలలో ఇండోనేషియాలోని బాలిలో పర్యటించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు 17వ G20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సోమవారం బాలికి వెళ్లనున్నారు....
ఇండోనేషియా రాజధాని మార్పు.. జకార్తా స్థానంలో కొత్త రాజధాని కాలిమంటన్
ఇండోనేషియా రాజధానిని మార్చబోతున్నారు. ఇండోనేషియాకు 'జకార్తా' నగరం ఇప్పటివరకు రాజధానిగా ఉంది. ఇండోనేషియా పార్లమెంట్ మంగళవారం అధికారికంగా జాతీయ రాజధానిని జకార్తా నుండి బోర్నియో ఐలాండ్ లోని 'తూర్పు కాలిమంటన్' కు మార్చడానికి...
ఇండోనేషియాలో భారీ భూకంపం – సునామీ హెచ్చరిక
ఇండోనేషియాకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఇండోనేషియా లోని ఫోర్స్ సముద్ర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 7.7 గా నమోదయింది. దీంతో...
ఇండోనేషియాలో 62 మందితో వెళ్తున్న విమానం అదృశ్యం
ఇండోనేషియా దేశంలో విమానం అదృశ్యం అయింది. ఆ దేశ రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన శ్రీవిజయ బోయింగ్ 737-500 సిరీస్ కు చెందిన SJ182 ఎయిర్ విమానంకు టేకాఫ్ అయిన కొద్దీ నిమిషాలకే...
ఇండోనేషియాలో భూకంపం ధాటికి 20 మంది మృతి
తూర్పు ఇండోనేషియాలోని మాలుకు ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా గాయపడి, చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్...
కీలక నిర్ణయం తీసుకున్న ఇరాన్
కొద్ది రోజులుగా కొన్ని దేశాలు భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా ఇరాన్ కూడా భారతీయ టూరిస్టులకు అదే గుడ్ న్యూస్ చెప్పింది. అవును తమ దేశానికి వచ్చే భారతీయ...
ఎన్నికలలో వేలికి పెట్టే సిరాను ఎక్కడ, ఎలా తయారు చేస్తారు?
ఎన్నికలు వస్తున్నాయంటేనే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వేలికి పెట్టే సిరా చుక్కనే. వేటు వేశాక చేతి వేలిపై వేసే ముద్రను సెలబ్రెటీలు సైతం అందరికీ చూపిస్తూ గర్వంగా తాము ఓటేసామని మీరు కూడా...