Home Search
ఉమ్మడి ప్రకాశం జిల్లా - search results
If you're not happy with the results, please do another search
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. కాగా ప్రస్తుతం ఆమె వయస్సు 74 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం...
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: ఆగస్టు 20న కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగస్టు 20, శనివారం నాడు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన...
పార్టీల తొలి ప్రాధాన్యం వారికే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఇటు అధికార పార్టీకి, అటు తెలుగుదేశానికి జీవన్మరణ సమస్యగా మారింది. మరోసారి ఎవరు అధికారంలోకి వచ్చినా అవతలివారికి ఇబ్బందులు తప్పవనే దిశగా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయి. ఈ...
కందుకూరు తొక్కిసలాట ఘటనపై విచారణ ప్రారంభం.. శేషశయనా రెడ్డి కమిషన్ ముందుకు టీడీపీ నేతలు
ఒకప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత నెల్లూరు జిల్లాలోని కందుకూరులో డిసెంబరు 28న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుని దాదాపు...
దసరా నుంచి ప్రజా సమస్యలపై రోడ్లు మీదే ఉంటాం, జనసేనను ఆశీర్వదించండి: పవన్ కళ్యాణ్
ఈసారి జనసేన పార్టీకి సంపూర్ణ అండదండలు అందించి ఆశీర్వదించాలని, రాష్ట్రం దశ దిశను మార్చే బాధ్యత తీసుకుంటామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు హామీ ఇచ్చారు. అవినీతి, లంచగొండితనం లేని...
జూన్ 19న పర్చూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా పలు జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 19వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్...
ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడతారు?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రకాశం జిల్లాలోని దర్శిపైనే అందరి చూపు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను వైఎస్సార్సీపీ అధిష్టానం పక్కన పెట్టడంతో... వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి ఈ...
“గళం’’ వినిపించారు.. బలం పెంచుకున్నారా?
పదేళ్ల కిందట సూపర్ సక్సెస్ కాంబినేషన్గా పేరొందిన నరేంద్ర మోదీ, చంద్రబాబు ద్వయం.. మరోసారి సక్సెస్ సొంతం చేసుకుంటుందా.. అంటే అవును అన్నట్లుగానే తాజా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట...
కొలిక్కివచ్చిన బీజేపీ సీట్ల లెక్కలు
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహంపై కసరత్తులు చేస్తున్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ .. ప్రచారానికి కూడా సిద్ధం అయిపోయింది....
టీడీపీలోకి మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలో రాజకీయసమీకరణాలు మారిపోతున్నాయి. వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్ది రోజులుగా మాగుంట సీటు కోసం పట్టుబట్టగా.. అధిష్టానం మాత్రం చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించింది. చివరకు...