Home Search
ఎంపీ జీవీఎల్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో బీజేపీ-వైసీపీ మధ్య పొత్తు నడుస్తోందన్న టీడీపీ నేతల వ్యాఖ్యలకు.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్
ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ, పార్టీల మధ్య ఇప్పుడే ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి ప్రధాన పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. ఏఏ పార్టీల...
ఎన్టీఆర్, వైఎస్ఆర్లపై బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు.. స్పందించిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మరో వివాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై సంచలన ఆరోపణలు చేస్తూ రాజీనామా...
కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్, సంచలన వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఆ పార్టీకి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఆ...
ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయి – ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైనా ముందస్తుకు వెళ్లొచ్చన్న ఊహాగానాలు అడపదడపా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల...
ఏపీ రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అవగాహన లేకే ముఖ్యమంత్రి 3 రాజధానులు అంటున్నారని, చట్ట ప్రకారం మూడు రాజధానులు సాధ్యం కాదని...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ధాన్యం సేకరణలో అవకతవకలపై కేంద్రం విచారణకు డిమాండ్ చేసిన ఎంపీ జీవీఎల్
రెండు తెలుగు రాష్ట్రాలలో వరి ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్ర ఏజెన్సీతో...
రాజధాని మార్పుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బుధవారం నాడు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మార్పు అంశంపై మాట్లాడారు. రాజధాని పై రాష్ట్ర మంత్రులు చేసే వ్యాఖ్యలు ప్రజలలో గందరగోళానికి...
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఖరారు
ఏపీలో 2014 ఎన్నికల పొత్తుల సీన్ రిపీట్ అవ్వబోతోంది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా.. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో 400 సీట్లు గెలవటమే టార్గెట్గా పెట్టుకున్న...
రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం.. చోటు దక్కించుకున్న పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలు
రాజ్యసభ వ్యవహారాలకు సంబంధించి నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నవంబర్ 2వ తేదీన తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా వివరాల బులెటిన్ ను విడుదల చేశారు....
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీ లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీ లతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమావేశం అయ్యారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఉదయం అల్పాహార విందుకు బీజేపీ ఎంపీలను ఆయన ఆహ్వానించారు. ఈ సమావేశానికి...