Home Search
ఎల్బీనగర్ - search results
If you're not happy with the results, please do another search
ఎల్బీనగర్ జంక్షన్లో అండర్పాస్, కామినేని జంక్షన్ వద్ద 2వ ఫ్లైఓవర్ ప్రారంభం
ట్రాఫిక్ రద్దీ రహితంగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ది పథకం (ఎస్.ఆర్.డి.పి) కింద చేపట్టిన ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ అండర్ బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో అంతర్జాతీయ నగరాలకు ధీటుగా...
మల్కాజిగిరి.. ఆశావహుల కిరికిరి..
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, ఓట్ల శాతం పెరగడంతో కాస్త ఉత్సాహంగా ఉన్న కమలం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. అందరి కంటే ముందుగానే పార్లమెంట్...
దారి తప్పుతున్న దరఖాస్తులు?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన అద్భుత కార్యక్రమం ప్రజాపాలన. ఏళ్ల తరబడి సంక్షేమ పథకాలకు నోచుకోని ఎంతో మంది పేదలకు ఇది వరంగా మారింది. అందుకే కార్యక్రమం ప్రారంభం...
ఈ నియోజకవర్గాలే అధికారాన్ని డిసైడ్ చేస్తాయ్..
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల కోసం.. నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు చేసి తమ ప్రచారాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. రోడ్ షోలు, సభలు, ఇంటింటికి...
ఒకే పేరుతో బరిలో నిలబడ్డ వేర్వేరు అభ్యర్థులు
తెలంగాణ శాసన సభ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో..అభ్యర్థులలో టెన్షన్ మొదలయింది. ఇప్పటి వరకూ ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలా అని స్ట్రాటజీలు ఫాలో అవుతున్న నేతలకు..కొన్ని నియోజకవర్గాల ఓటర్లకు...
బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
బీజేపీ విడుదల వారీగా తమ గెలుపుగుర్రాలను ఎన్నికల రంగంలోకి దింపుతోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మూడో జాబితా ఎప్పుడొస్తుందా అని పార్టీ నేతలు, ఓటర్లు ఎంతగానో...
తక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గం ఏది ?
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏఏ నియోజకవర్గాలలో ఎక్కువ మంది ఓటర్లున్నారు? ఏ ఏ నియోజకవర్గాలలో తక్కువ మంది ఓటర్లున్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ...
నేడు హైదరాబాద్లో టీ-కాంగ్రెస్ ‘యువసంఘర్షణ’ సభ.. ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటించనున్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా సోమవారం హైదరాబాద్కు రానున్నారు. నిరుద్యోగ సమస్యపై పోరాటంలో భాగంగా టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో సరూర్ నగర్లో నిర్వహించనున్న 'యువ సంఘర్షణ' పేరుతో భారీ ర్యాలీ మరియు బహిరంగ...
టీఎస్ఆర్టీసీ సరికొత్త ‘లహరి’ ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సుదూర ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మొదటిసారిగా ఉచిత వై-ఫై సహా హైటెక్ ఫీచర్లతో కూడిన ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశ పెట్టింది....
ఎల్బీనగర్ కుడివైపు ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సాయంత్రం ఎల్బీనగర్ కుడివైపు ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి...