Home Search
ఎస్ జైశంకర్ - search results
If you're not happy with the results, please do another search
తీవ్రవాదంపై పాకిస్తాన్ జర్నలిస్టు ప్రశ్న, కౌంటర్ ఇచ్చిన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
న్యూఢిల్లీ, కాబూల్, పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదం వ్యాప్తి చెందడాన్ని దక్షిణాసియా ఎంతకాలం చూస్తోందని పాక్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్న...
శ్రీలంక పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్
శ్రీలంక దేశంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దీనికి భారత విదేశాంగ మంత్రి జై ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి...
కెనడాలో కాల్పుల్లో మృతి చెందిన భారతీయ విద్యార్థి.. సంతాపం తెలిపిన విదేశాంగ మంత్రి జైశంకర్
కెనడా దేశం లోని టొరంటో నగరంలో జరిగిన ఒక కాల్పుల ఘటనలో భారతీయ విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ మృతి చెందాడు. 21 సంవత్సరాల కార్తీక్ అక్కడ స్థానిక కాలేజీలో చదువుకుంటూ.. జాబ్ కూడా...
నేడు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో చైనా విదేశాంగ మంత్రి ‘వాంగ్ యీ’...
చైనా విదేశాంగ మంత్రి 'వాంగ్ యీ' భారత్ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం దేశ రాజధానిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్లను...
ఢిల్లీలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో రెండు రోజుల పాటుగా (జనవరి 16, 17) జరగనున్నాయి. సోమవారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు...
ప్రధాని మోదీపై పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన భారత్, దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో సెగలు రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ...
జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష సమావేశం, ప్రధాని మోదీ అధ్యక్షతన వ్యూహాలు, కార్యాచరణపై చర్చ
దేశంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు ఈ రోజు (డిసెంబర్ 5, సోమవారం) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
నేడు ‘ఇంజనీర్స్ డే” సందర్భంగా ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ నిర్మాణానికి దోహదపడే నైపుణ్యం మరియు ప్రతిభావంతులైన ఇంజనీర్లను కలిగి ఉన్నందుకు భారతదేశం గర్విస్తోందని ఈ సందర్భంగా ఆయన...
భారత ప్రధాని మోదీని కలిసిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, ఇరు దేశాల మధ్య 7 కీలక ఒప్పందాలు
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మంగళవారం నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు విచ్చేశారు. ఈ మేరకు ఆమెకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. అనంతరం హసీనా భారత ప్రధాని...
ఢిల్లీలో భారత్-బ్రిటన్ ప్రధానుల భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈరోజు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. శుక్రవారం ఉదయం బోరిస్ జాన్సన్కు ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం...