Home Search
కరోనా ఎఫెక్ట్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా ఎఫెక్ట్ : ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్ మూసివేతకు నిర్ణయం
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా పాఠశాలల మూసివేతపై ఉత్తర్...
కరోనా ఎఫెక్ట్ : తమిళనాడులో ఆదివారం నాడు పూర్తి లాక్డౌన్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జనవరి 23,...
ఏపీలో కరోనా ఎఫెక్ట్ – అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 33,339 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 547 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా...
కరోనా ఎఫెక్ట్ : సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ పరిస్థితుల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి వార్షిక పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ తరగతి...
కరోనా ఎఫెక్ట్: టీజీసెట్-2021 ప్రవేశ పరీక్ష వాయిదా
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్-2021 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) వాయిదా పడింది. రేపు (మే 30, ఆదివారం) జరగాల్సిన ఈ టీజీసెట్-2021 పరీక్షను...
కరోనా ఎఫెక్ట్ : షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, బార్లు, సినిమా థియేటర్లు మూసివేత
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త లాక్డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కరోనా పరిస్థితులపై...
కరోనా ఎఫెక్ట్ : మహారాష్ట్రలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా
రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసినట్టు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా...
కరోనా ఎఫెక్ట్ : ఆ నగరంలో నేటి నుంచి ఏడురోజులు లాక్డౌన్
మహారాష్ట్ర రాష్ట్రంలో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పూణే, నాగ్పూర్, థానే, ముంబయి వంటి నగరాలలోనే కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఈ...
కరోనా ఎఫెక్ట్ : అక్కడ మార్చి 15 నుంచి 21 వరకు ఏడురోజుల పాటు లాక్డౌన్
గతకొన్ని రోజులుగా మహారాష్ట్ర రాష్ట్రంలో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ముఖ్యంగా పూణే, నాగ్పూర్, థానే, ముంబయిలలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది....
కరోనా ఎఫెక్ట్ : ఆ రాష్ట్రంలో నెలలోనే ఏడుగురు మంత్రులకు పాజిటివ్
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం మళ్ళీ పెరుగుతుంది. రాష్ట్రంలో రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే మంత్రుల సైతం కరోనా బారినపడుతున్నారు. సోమవారం నాడు మహారాష్ట్ర పౌర సరఫరాలశాఖ...