Home Search
కర్నూలు జిల్లాలో - search results
If you're not happy with the results, please do another search
రేపు కర్నూలు జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (మే 8, ఆదివారం) కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. తొలి విడతలో ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ప్రాణాలు తీసుకున్న 130 మంది...
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: మే 8న కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా పలు జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 8వ తేదీన కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ కౌలు...
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 14 మంది మృతి
కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని వెల్దుర్తి మండలంలోని మాదార్ పురం హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44 పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో...
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు జరుగుతోన్న పోలింగ్లో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కొనసాగగా..మొత్తంగా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగినా కూడా...
కర్నూలు టీడీపీలో కొత్త లెక్కలు, జగన్ బాటలో బాబు అడుగులు
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మార్చారు. వచ్చే ఎన్నికలకు తగ్గట్టుగా పార్టీ నిర్మాణంలో మార్పులు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు కీలక మార్పులు...
కర్నూలు జిల్లా అల్లూరులో 1200 కి.మీ పూర్తి చేసుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 95వ రోజుకి చేరుకుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర.. బుధవారం కోడుమూరు నియోజకవర్గ పరిధి నుంచి...
కర్నూల్ జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజుల పాటుగా (నవంబర్ 16,17,18 తేదీల్లో) కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా నవంబర్ 16, బుధవారం ఉదయం...
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: ఆగస్టు 20న కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగస్టు 20, శనివారం నాడు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన...
పీవీ.. తర్వాత ఆ క్రెడిట్ జగన్కే!
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. నేడు పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు.. లోక్సభ, అసెంబ్లీ బరిలో ఉన్న...
ఎవరి సభలు హిట్.. ఎవరి సభలు ఫట్..
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. అఽధికారం కోసం అధికారపార్టీ, తెలుగుదేశం కూటమి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి. వైనాట్ 175 అంటూ వైసీపీ ప్రచారం చేస్తుంటే.. కూటమిదే అధికారం అని...