Home Search
కర్నూల్ - search results
If you're not happy with the results, please do another search
కర్నూల్ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరంటే..?
ఎన్నికలవేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాలు, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలం.. బలగం వంటి అన్ని అంశాలను పరిగణలోకి...
కర్నూల్ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరంటే..?
పెద్ద ఎత్తున సిట్టింగ్లను పక్కకు పెట్టేస్తుండడంతో వైసీపీలో అసంతృప్తి బుసలు గక్కుతోంది. టికెట్ దక్కని సిట్టింగ్లు.. టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా పార్టీని వీడుతున్నారు. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కే...
నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా గోరటి వెంకన్న పోటీ..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్ఎస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికలనైనా సత్తా చాటుకోవాలని తహతహలాడుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకొని కేంద్రంలోనైనా చక్రం తిప్పాలని చూస్తోంది. మరో మూడు, నాలుగు నెలల్లో లోక్...
చిన జీయర్ స్వామి ప్రారంభించనున్న కర్నూల్ ఢీల్లీ పబ్లిక్ స్కూల్ సరికొత్త క్యాంపస్
ప్రస్తుతం ఏరంగంలో అయినా ఎంత పోటీ వాతావరణం ఉందో చూస్తూనే ఉన్నాం. అయితే ఏ రంగంలో అయినా రాణించాలన్నా కూడా దానికి విద్య అనేది చాలా అవసరం. ఈనేపథ్యంలోనే జనరేషన్స్ ఎలా మారుతున్నాయో...
కర్నూల్ జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజుల పాటుగా (నవంబర్ 16,17,18 తేదీల్లో) కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా నవంబర్ 16, బుధవారం ఉదయం...
ఏపీ హైకోర్టును కర్నూల్కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందింది.. లోక్సభలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్సభలో హైకోర్టు తరలింపు అంశంపై వైసీపీ ఎంపీలు కోటగిరి...
రేపు కర్నూల్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (మే 17, మంగళవారం) కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండా...
ఏపీ మానవహక్కుల కమిషన్ హెడ్ క్వార్టర్స్ కర్నూల్ కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ప్రధాన కార్యాలయాన్ని (హెడ్ క్వార్టర్స్) కర్నూలుకు మారుస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆగస్టు...
కర్నూల్ లో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు, మైనార్టీ సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు మైనార్టీ సంక్షేమశాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్...
కర్నూల్ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుపెట్టడంపై చిరంజీవి స్పందన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్పోర్టును ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ప్రసంగిస్తూ, కర్నూల్ గడ్డకు చెందిన స్వాతంత్య్ర యోధుడు...