Home Search
కేంద్ర ఎన్నికల కమిటీ - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ కీలక ప్రకటన, కొత్త పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ ఏర్పాటు, జాబితా ఇదే…
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 11 మంది సభ్యులతో కూడిన బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును, 15 మంది సభ్యులతో కూడిన బీజేపీ...
ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన జై భారత్ నేషనల్ పార్టీ
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి. ఎన్నికలపై ఫోకస్ పెట్టి దూకుడుగా ముందుకెళ్తున్నాయి. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ పేరిట రాజకీయ...
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన కవిత
అసెంబ్లీ ఎన్నికలవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్లోని డీఏవీ స్కూల్లో కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటకొచ్చి...
తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం
తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. త్వరలోనే హైదరాబాద్కు కాంగ్రెస్ నాయకత్వం తరలి రానుంది. కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా...
మూడో విడత విశాఖ నుంచి వారాహి యాత్ర.. మంగళగిరి కేంద్రంగానే పవన్ అన్ని వ్యవహారాలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రను మూడో విడతగా విశాఖలో నిర్వహించనున్నారు. ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల...
కేంద్రం కీలక నిర్ణయం.. సీబీఐ నూతన డైరెక్టర్గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియామకం
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్గా కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రవీణ్ సూద్ను నియమించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర...
ఢిల్లీ పర్యటనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలతో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశరాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాజస్థాన్ లోని ఉదయపూర్ వెళ్లిన ఆయన సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీకి...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. మాజీ సీఎం సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ శివకుమార్ సహా 124 మందితో తొలిజాబితా విడుదల...
కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. శనివారం విడుడల చేసిన ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ...
కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంపై సుప్రీం సంచలన తీర్పు, ఇకపై అలా కుదరదు
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) మరియు ఎన్నికల కమిషనర్ల (ఈసీ)ల నియామకానికి సంబంధించిన ఎంపికపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంతేకాకుండా...
నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీ.. తాజా పరిణామాలపై...
తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీకి ఢిల్లీ నుంచి పిలు అందింది. ఈ మేరకు వారు మంగళవారం బీజేపీ అగ్రనేత మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక...