Home Search
కోడెల శివప్రసాద్ - search results
If you're not happy with the results, please do another search
కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖ రాజకీయనాయకులు...
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కన్నుమూత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం కోడెల శివప్రసాద్ తన ఇంట్లో...
బుధవారం నాడు కోడెల అంత్యక్రియలు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అంత్యక్రియలను బుధవారం నాడు ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో నిర్వహించనున్నారు. సోమవారం నాడు కోడెల భౌతికకాయాన్ని టీడీపీ...
కోడెల తరలించిన అసెంబ్లీ ఫర్నీచర్ స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గతంలో తరలించిన అసెంబ్లీ ఫర్నీచర్ ను సోమవారం నాడు అసెంబ్లీ, పోలీసు, రెవిన్యూ అధికారుల బృందం స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోని కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్...
కోడెల ఇంట్లో కంప్యూటర్ల చోరీ
హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్ను తీసుకొచ్చిన సమయంలో కొత్త అసెంబ్లీకి కాకుండా తన నివాసానికి తరలించుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇప్పటికే అంగీకరించారు. ఈ ఫర్నిచర్ కు సంబంధించి గురువారం...
పల్నాడు హాట్ సీట్లో ఓటర్లు ఎటువైపు?
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీల నేతల్లో గుబులు మొదలయింది. ఏ నియోజకవర్గం ప్రజలు ఎటువైపు.. ఏ ఓటరు ఏ నాయకుడికి ఓటేస్తాడనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అలా పల్నాడు...
అప్పుడు మిత్రులు.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్దులు
టీడీపీ అధినేత చంద్రబాబు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇద్దరూ ఒకప్పుడు మిత్రులు… కానీ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్దులుగా మారడంతో వారిద్దరి మధ్య మాటల యుద్దం మొదలైంది. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన...
నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడిని, ప్లీనరీలో పాల్గొనడంలో తప్పేముంది? – స్పీకర్ తమ్మినేని సీతారాం
నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడిని, పార్టీ ప్లీనరీలో పాల్గొనడంలో తప్పేముందని ప్రశ్నించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ మేరకు ఆయన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలలో పాల్గొని ప్రసంగించారు. ప్లీనరీ రెండవ...
చంద్రబాబు నివాసం వద్ద సంఘటనపై గవర్నర్ ను కలవనున్న టీడీపీ బృందం
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద శుక్రవారం చోటుచేసుకున్న సంఘటనపై టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు....