Home Search
గిడుగు రుద్రరాజు - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియామకం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును నియమిస్తున్నట్టు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ తో పాటుగా, వర్కింగ్ ప్రెసిడెంట్స్, వివిధ...
ఏపీపీసీసీ అధ్యక్ష పదవికి రుద్రరాజు రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కర్ణాటక, తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అక్కడ కూడా గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది....
కాంగ్రెస్ సీనియర్లు రంగంలోకి దిగుతారా..?
అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలను కూడా వైఎస్ షర్మిల చీల్చి చెండాడుతున్నారు. ముఖ్యంగా అధికార పక్షాన్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టిన సోదరుడైనా సరే..ఏమాత్రం...
జనవరి 21న చీఫ్ గా బాధ్యతలు
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలను చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల.. జనవరి 21 బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా బాధ్యతలు తీసుకోవడానికి ముందే.. రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన...
ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల
అందరూ అనుకున్నదే జరిగింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిల చేతికి వచ్చాయి. ఈ మేరకు వైఎస్ షర్మిలను ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా ఏఐసీసీ అధికారికంగా నియమించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని...
ఏపీలో 7 గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో
దక్షిణాదిలో ఒక్కో రాష్ట్రానికి గురిపెట్టి అధికారం చేజిక్కించుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అంతకంటే ముందు కర్ణాటకలో అధికారం దక్కించుకుంది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ప్రకటించి గ్రాండ్ సక్సెస్...
జీవో నెంబర్ 1 కొట్టివేసిన ఏపీ హైకోర్టు, కీలక ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో రోడ్ షోలు, బహిరంగ సభలను నియంత్రిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టివేసింది. ఈ జీవో ప్రతిపక్షాల ప్రాథమిక హక్కులకు భంగం...
అమరావతి రాజధాని రైతుల 1200 రోజుల పోరాటానికి అభినందనలు – టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 1200 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం అమరావతి పరిధిలోని మందడంలో రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతోంది....