Home Search
గురజాల - search results
If you're not happy with the results, please do another search
అధికార పార్టీకే మళ్లీ పట్టం కడతారా?
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమరంలో పోలింగ్కు సమయం దగ్గర పడటంతో పార్టీల ప్రచారం తారాస్థాయికి చేరింది. తాము అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్న నమ్మకంతో అధికార వైసీపీ నేతలు ఉండగా..వైసీపీ వైఫల్యాలే...
రాయలసీమలో రసవత్తర రాజకీయం
ఏపీ రాజకీయాల్లో చిత్తూరుకు ప్రత్యేక స్థానం ఉంది. రాయలసీమ నుంచే ఏపీకి ఎక్కువ మంది సీఎంలు ఉన్నారని తెలిసిందే. ఇక చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం చంద్రబాబు కంచుకోటగా ఉంది. ఇక జిల్లాలోని...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
మరో 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ స్పీడ్ పెంచేసింది. ఈసారి గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది....
తెగ టెన్షన్ పడుతున్న తెలుగు తమ్ముళ్లు
చిత్తూరు జిల్లాలో ఐదుమంది అభ్యర్ధులను, తిరుపతి జిల్లాలో ఇద్దరికి టీడీపీ అభ్యర్థులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్రావు, జీడి నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థిగా విఎం.థామస్ను ఇద్దరూ కొత్తవారినే...
టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా ఇదే..
పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచేశాయి. తమ గెలుపు గుర్రాలను రంగంలోకి దించేశాయి. జనసేన ఈసారి 24 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగిలిన స్థానాల్లో...
శ్రీకృష్ణ దేవరాయులుతో పాటు సైకిలెక్కడానికి నేతలు క్యూ
మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. దీంతో నరసరావుపేట పార్లమెంట్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి. వైసీపీలో హేమాహేమీలుగా పేరుబడ్డ కొంతమంది నాయకులు ఇప్పటికే టీడీపీలో...
వైసీపీ బీసీ చీఫ్ జంగా కృష్ణమూర్తి యాదవ్ పిలుపు
వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి యాదవ్ ఏపీ సీఎం జగన్పై చేసిన ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాలలో హాటును పుట్టించాయి. జగన్ బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని తెరపైకి తీసుకువస్తూ ఆయన...
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థులు ఫిక్స్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోటీచేయడానికి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 10 స్థానాలకు గాను అభ్యర్థులను బరిలో దింపడానికి టీడీపీ, జనసేన రెడీ అవుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గం...
ఆ నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులు వీరే..
ఏపీలో తెలుగు దేశం పార్టీ స్పీడ్ పెంచేసింది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో దూకుడుగా ముందుకెళ్తోంది. జనసేనతో కలిసి వైసీపీ సర్కార్ను ఢీ కొట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుంటే క్షుణ్ణంగా...