Home Search
గూగుల్ పే - search results
If you're not happy with the results, please do another search
గూగుల్ సెర్చ్లో మీ పేరు కూడా కనిపించాలంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్.. గూగుల్. ఎందుకంటే చిన్న చిన్న విషయాలను తెలుసుకోవడం కోసం చాలామంది గూగుల్నే ఆశ్రయిస్తున్నారు. వెళ్లాల్సిన ప్రాంతం గురించే కాదు, సెలబ్రెటీల వివరాలు, బుక్స్, అలవాటు, ఆరోగ్యం ఇలా...
గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు
దేశంలో ఎక్కువుగా వాడుకలో ఉన్న డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం యొక్క యాప్ ను శుక్రవారం నాడు గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించారు. అలాగే పేటీఎం యాప్ తో పాటుగా పేటీఎం ఫస్ట్...
తెలంగాణలో కమలం చక్రం తిప్పేనా?
దక్షిణాధి రాష్ట్రాల్లో కూడా చక్రం తిప్పాలని భావిస్తున్న కమలం పార్టీ.. అందుకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నించింది. మోదీ నుంచి షా...
జనసేన వైపే ప్రజలు చూస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లోని ఉన్న మహా నగరాల్లో విశాఖపట్టణం ఒకటి. ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల పాటు ప్రచారం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేకుండా చేసిందన్న టాక్ ఉంది. ...
విజయవాడ వెస్ట్లో వినిపించని టీడీపీ పేరు
ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం..నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి విజయాన్ని ఊరిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983లో జరిగిన తొలి ఎన్నికలలో మాత్రమే ఆ పార్టీ విజయవాడ వెస్ట్లో...
పవన్ కళ్యాణ్ పేరుతో మరో అభ్యర్థి!
మొన్నామధ్య ఓ న్యూస్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టింది. తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీరుసెల్వం పేరిట ఆయన పోటి చేస్తున్న నియోజవర్గంలోనే మరో నలుగురు అదే పేరుతో బరిలోకి దిగారు. ఇలా...
ప్రత్యక్ష రాజకీయాల్లో సీఎం రమేశ్ చక్రం తిప్పేనా?
గల్లీ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకూ ఎక్కడైనా తన పలుకుబడితో చక్రం తిప్పగల సమర్ధుడు. పార్టీతో సంబంధం లేకుండా ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం....
కూటమి వైపే ఏపీ వాసుల చూపు.. వైసీపీకి బైబై చెప్పే ఆలోచనలో ఓటర్లు
ఇప్పుడు ఏ ఇద్దరు విద్యావేత్తలు కలిసినా ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే సంక్షోభంలో చిక్కుకుందన్న విషయంపైనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో పాలన అయోమయంగా మారిందంటూ.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం అందరి ముందు అభాసుపాలుజేసేలా ఉందంటూ...
పొలిటికల్ బరిలో కనిపించని ఆర్ఆర్ఆర్ పేరు
2019లో నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచిన కనుమూరు రఘురామ కృష్ణం రాజు ఈ సారి కనీసం పోటిలో నిలిచే అవకాశాలు కూడా లేవు. ఏ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఎన్నో ఆశలు...
జగన్ను జనసేనానితో కంపేర్ చేస్తున్న వైసీపీ నేతలు
ఆరు గ్యారెంటీలు చూసి కాదు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించింది. ఆత్మగౌరవం కోసం. అలాగే, వైసీపీ నేతలకు కావాల్సింది టికెట్లు మాత్రమే కాదు కనీస గౌరవం. నిజమే ఒకసారి ఆలోచిస్తే ఈ ఐదేళ్లలో ...