Home Search
జగదీశ్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మునుగోడు ఉప ఎన్నిక: మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్, నోటీసులు జారీ చేసిన ఈసీ
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నట్లు ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి
మంత్రి జగదీశ్ రెడ్డి మరియు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పదవిని అడ్డుకుపెట్టుకుని మంత్రి వేల కోట్లు సంపాదించారని రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలకు...
రాయదుర్గంలోని 400 కేవీ సబ్ స్టేషన్ దేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్: మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకు అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాయదుర్గంలోని 400 కేవీ సబ్...
చౌటుప్పల్లో రూ. 36 కోట్లతో 100 పడకల ఆస్పత్రి.. శంకుస్థాపన చేసిన మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి
హైదరాబాద్ నగర శివారు చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంగళవారం తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మరియు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ...
కరోనా బారిన పడిన టీఎస్ మంత్రి జగదీశ్రెడ్డి
తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఒంట్లో కొంచెం నలతగా ఉండటంతో.. ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్లో కరోనా పరీక్ష చేయించుకున్నారు. యాంటిజెన్ టెస్టులో నెగెటివ్ రాగా మంగళవారం...
వైఎస్ వివేకా హత్య కేసులో.. ఎర్ర గంగిరెడ్డికి నోటీసులు ఇవ్వాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్ తుమ్మలపల్లి గంగిరెడ్డికి వ్యక్తిగతంగా నోటీసులు...
రూ. 18 వేల కోట్లు మునుగోడు అభివృద్ధికి ఇస్తే, ఉప ఎన్నిక బరినుంచి వైదొలుగుతాం – మంత్రి జగదీశ్...
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి.. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పెద్దలు రాజగోపాల్ రెడ్డికి...
ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్రం ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తాం – మంత్రి జగదీశ్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు రూ.6,756.92 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం...
రాష్ట్రంలో యాసంగి పంటల ప్రణాళికపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. యాసంగి పంటల ప్రణాళికపై కసరత్తులో భాగంగా ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలి,...
జనవరి 3 నుంచి బీఆర్ఎస్ సన్నాహక సభలు
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరింది బీఆర్ఎస్ పార్టీ. అందరికంటే ముందే అభ్యర్థులను కదనరంగంలోకి దింపి.. గెలుపే లక్ష్యంగా పావులు కదిపింది. చివరికి వచ్చే సరికి రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్...