Home Search
జగన్మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్.ధనుంజయ్రెడ్డి నియామకం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్. ధనుంజయ్రెడ్డిని నియమించారు. ఈ మేరకు...
నెల్లూరులో నేడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభ.. పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సంతాప సభ ఈరోజు నెల్లూరులోని గొలగమూడి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. దీనిలో పాల్గొనేందుకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు...
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు (బుధవారం) సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్...
ఏపీలో రోజుకు 2వేల ర్యాపిడ్ కిట్లు తయారీ – మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల మెడ్టెక్ జోన్లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీకి అనుమతి ఇచ్చామని, ప్రస్తుతం రోజుకు 2వేల కిట్లు తయారవుతున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి...
ఏపీ ఐటీ మరియు పరిశ్రమలు శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించిన గుడివాడ అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రిగా గుడివాడ అమర్నాథ్ నేడు బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం సచివాలయంలోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత...
నేడు ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి హాజరవనున్న సీఎం జగన్, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి యేటా అధికారికంగా నిర్వహిస్తున్న, ఒంటిమిట్ట లోని ఏకశిలానగరంగా ఖ్యాతిగాంచిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో 'సీతారామ కల్యాణం' వేడుకలు ఈరోజు జరుగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా...
ఏలూరులో ఘోర అగ్నిప్రమాదం, 6గురు మృతి.. రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 6గురు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఏలూరు...
ఏపీ పట్టణాభివృద్ధి శాఖామాత్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నూతన మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన...
ఏపీ వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఇకపై ఏడాదికొకసారి ‘ఆరోగ్య మిత్ర’లకు నగదు ప్రోత్సహకాలు
ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న...
ఏపీలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ ప్రారంభించిన సీఎం జగన్
సామాన్యుడు ఒక స్థిరాస్తి సంపాదించుకోవడానికి తన జీవితకాలం కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి అంతకష్టపడి కొన్న ఆ స్థిరాస్తి విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే తాను పడే వేదన అంతా ఇంతా కాదు. అయితే,...