Home Search
జీ-20 - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్లో నేటి నుంచి మూడు రోజుల జీ-20 సమ్మిట్.. డిజిటల్, టెలికాం టెక్నాలజీ వినియోగంపై కీలక వర్క్షాప్
జీ-20 సమావేశాల్లో భాగంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్లో ‘డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్' (డీఈడబ్ల్యూజీ) సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అల్కేష్...
విశాఖలో ముగిసిన జీ-20 సదస్సు.. మూడు రోజుల పాటు పలు అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ లోని సాగరతీరమైన విశాఖపట్నంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 సభ్యదేశాల వర్కింగ్ గ్రూపు సదస్సు గురువారం ముగిసింది. 'వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్' అనే థీమ్తో తలపెట్టిన ఈ...
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం – జీ-20 సదస్సులో సీఎం జగన్
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు మంగళవారం రాత్రి జీ-20 సదస్సు తొలిరోజు ప్రతినిధులతో ప్రత్యేకంగా...
రేపు విశాఖ పర్యటనకు సీఎం జగన్.. జీ-20 ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన మార్చి 28, 29 తేదీల్లో జరుగుతున్న రెండో జీ-20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్లో పాల్గొననున్నారు....
నీట్ యూజీ-2023 ప్రవేశపరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రారంభం, 13 భాషల్లో మే 7న పరీక్ష
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ-2023 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్...
ఈ నెల 6, 7 తేదీల్లో హైదరాబాద్లో జీ-20 సదస్సు.. హాజరు కానున్న 40 దేశాల ప్రతినిధులు
హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ) పేరుతో జీ-20 సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోంది. కాగా దీనికి సంబంధించిన...
జీ-20 కూటమి సమస్యలకు భారత్ నాయకత్వంలో పరిష్కారం దొరకనుంది – రిపబ్లిక్ డే సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఇతర రాజ్యాంగ...
భారత్ జీ-20 అధ్యక్షత అంశాలపై చర్చకై గవర్నర్లు, సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం
భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ/అధ్యక్షతకి సంబంధించిన అంశాలను చర్చించడానికి శుక్రవారం గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వీడియో సమావేశం జరిగింది....
దేశం బలాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పేందుకు జీ-20 ప్రెసిడెన్సీ ఒక విశిష్ట అవకాశం: ప్రధాని మోదీ
భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీ/అధ్యక్షతకి సంబంధించిన అంశాలను చర్చించడానికి డిసెంబర్ 5, సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల...
జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష సమావేశం, ప్రధాని మోదీ అధ్యక్షతన వ్యూహాలు, కార్యాచరణపై చర్చ
దేశంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు ఈ రోజు (డిసెంబర్ 5, సోమవారం) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...