Home Search
జ్ఞానాన్ని - search results
If you're not happy with the results, please do another search
అజ్ఞానాన్ని హరించే అమ్మవారి శిరోజాలు! – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
మీలోని జ్ఞానాన్ని నలుగురికి పంచండి : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో "జ్ఞానాన్ని పంచుకోవడం" అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఏదైనా ఆలోచన వచ్చినపుడు వెంటనే ఆచరణలో పెట్టాలని చెప్పారు. సృజనాత్మకతను, ఆలోచనలను,...
తిరుపతిని రాజధాని చెయ్యాలి: చింతా మోహన్
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ రాజధానిని అమరావతికి మార్చింది. కానీ రాజధాని పనులు పూర్తికాకముందే ఏపీలో టీడీపీ గద్దె దిగిపోయి.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది....
ఆరు దర్వాజాలకు ఆరు జంతువులు కాపలా
భారత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిన్నటి నుంచీ మొదలవగా.. ఈ రోజు నుంచీ కొత్త పార్లమెంట్లో చర్చలు షురూ అయ్యాయి. అయితే ఈ న్యూ పార్లమెంట్లోకి వెళ్లేవారంతా వాటి గుమ్మాల దగ్గర ఆగి...
ఈ దేశం సరైన నాయకుడి కోసం, పార్టీ కోసం వేచి చూస్తోంది – హైదరాబాద్ ఇఫ్తార్ విందులో సీఎం...
యావత్ ముస్లిం సమాజానికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ముస్లింలకు ఇచ్చే...
ప్రకృతి వైపరీత్యాల సమయంలో కలసికట్టుగా సేవలందించాలి – ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు
ప్రకృతి వైపరీత్యాల సమయంలో అన్ని దేశాలు కలసికట్టుగా సేవలందించాలని ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విపత్తుల పట్ల సమగ్ర ప్రతిస్పందన అవసరమన్న ఆయన, ఒక ప్రాంతంలో చోటుచేసుకున్న విపత్తు ప్రపంచంలో...
భవిష్యత్తు తరాల వారికీ ఉపయోగపడేలా.. వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష సర్వే – సీఎం జగన్
భవిష్యత్తు తరాల వారికీ ఉపయోగపడేలా 'వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష సర్వే' చేపట్టామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన ఈ పథకం పనితీరుపై...
నాణ్యమైన ఆహారం ప్రపంచానికి అందించడం మనందరి బాధ్యత: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్ లో ‘వ్యవసాయరంగంలో ఉత్పాదకతను పెంచడంలో రసాయనాల పాత్ర మరియు సుస్థిర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు’ అంశంపై క్రాప్ లైఫ్ (పురుగుమందుల కంపెనీల ఉమ్మడి సంఘం) నిర్వహించిన సదస్సులో తెలంగాణ...
సీఎం జగన్ ను కలిసిన అగస్టే టానో కోమ్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం
భారత్ లో ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ అగస్టే టానో కోమ్ నేతృత్వంలోని ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల బృందం సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. ఈ...
పీఎం కిసాన్ 13వ విడత: రూ.16,000 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ, ఒక్కో రైతు ఖాతాలో...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 13వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అర్హులైన 8...