Home Search
డేటా - search results
If you're not happy with the results, please do another search
ఈ మెషీన్లలో డేటా ఎన్ని రోజులు ఉంటుంది?
ఏ ఎన్నికలలో అయినా ఓట్లే కీలకం కాబట్టి.. ఈవీఎం వ్యవస్థను అత్యంత సురక్షితమైన, కచ్చితమైన ఓటింగ్ ప్రక్రియగా ఎన్నికల సంఘం అధికారులు చెబుతూ ఉంటారు. ఇప్పటికే అన్ని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట...
ఆ రెండు యాప్సే డేటాను దాచేస్తున్నాయి
ఫేస్బుక్, ఇన్స్టాలు పర్సనల్ డేటాను తీసుకుంటాయా? ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన సర్వేలో మరోసారి ఈ విషయాలను కన్ఫమ్ చేశాయి. స్మార్ట్ ఫోన్లోని ప్రతి యాప్ మీ వ్యక్తిగత సమాచారాన్ని కొంత...
గూగుల్లో సెర్చ్లో మీ పర్సనల్ డేటా కనిపిస్తోందా?
టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ డిజిటల్ రంగం దూసుకుపోతోంది. అయితే టెక్నాలజీ అన్ని పనులను ఎంత ఈజీ చేస్తుందో మనుష్యుల పర్సనల్ లైఫ్ను అంతగా బట్టబయలు చేసేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ డిజిటల్...
డార్క్వెబ్లో 81 కోట్ల మంది డేటా..
భారతీయుల డేటా మళ్లీ బహిరంగ మార్కెట్లో చక్కర్లు కొడుతోంది. అవును వేలు కాదు లక్షలు కాదు.. భారత దేశంలోని దాదాపు 81.5 కోట్ల మంది భారతీయుల సున్నితమైన డేటా ఇప్పుడు డార్క్వెబ్లో హల్...
దేశవ్యాప్తంగా 16 కోట్ల మందికి పైగా వ్యక్తిగత డేటా చోరీ.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
భారతదేశ వ్యాప్తంగా భారీ ఎత్తున వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. దీనికి సంబంధించి ఆరుగురు నిందితులను గురువారం అరెస్టు చేశారు. కాగా ఈ ముఠా...
దావోస్ వేదికగా తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, రూ.2 వేల కోట్లతో భారతీ ఏయిర్ టెల్ గ్రూప్ హైపర్...
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్)-2023 వార్షిక సదస్సు వేదికగా పలు సంస్థల నుంచి తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని...
ఏపీలో రైతులకు మేలు చేసేలా ఈ-క్రాప్ డేటా మేరకు ధాన్యం కొనుగోళ్లు జరపాలి – వ్యవసాయ శాఖ సమీక్షలో...
ఆంధ్రప్రదేశ్లోని రైతులకు మేలు చేసేలా ఈ-క్రాప్ డేటా మేరకు ధాన్యం కొనుగోళ్లు జరపాలని, అందులో మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన వ్యవసాయ...
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై దాడుల వెనుక చైనీస్ హ్యాకర్ల హస్తం, కీలక డేటా తస్కరణ
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కంప్యూటర్ సిస్టమ్పై దాడి వెనుక సంచలన విషయం వెలుగు చూసింది. ఈ ఘటన వెనుక చైనాకు చెందిన హ్యాకర్ల హస్తం ఉందని...
రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడితో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు
దిగ్గజ ఐటీ రంగ సంస్థ మైక్రోసాఫ్ట్ దేశంలో తమ అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. దేశంలో ఇప్పటికే ముంబయి, పూణే, చెన్నైలలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఉండగా,...
విద్యార్థులకు రోజుకు ఉచితంగా 2జీబీ డేటా, తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం
తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త అందించింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న కాలేజ్ విద్యార్థులకు రోజుకు ఉచితంగా 2జీబీ డేటా అందించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు తమిళనాడు...