Home Search
తిరుమలలోని శ్రీవారి - search results
If you're not happy with the results, please do another search
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు, సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన నేడు (జూలై 11, సోమవారం) తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి/ట్రస్ట్బోర్డు సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో టీటీడీ...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని రాజపక్సే దంపతులు
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమలకు విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీలంక ప్రధాని భార్యతో కలిసి శ్రీవారికి పూజలు చేసారు. ఆ తర్వాత వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు....
శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ 24, మంగళవారం నాడు తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ముందుగా ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...
గరుడసేవకు గొడుగులు వచ్చేసాయ్..
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ.. అశేష భక్త జనం మధ్య, తిరుమల మాడవీధులు గోవింద నామ స్మరణలతో మారుమోగుతుంటే.. ఆ దృశ్యం చూసే ప్రతి భక్తుడికి మనసు, శరీరం రెండూ పులకరించిపోతాయి. అయితే...
టీటీడీ కీలక నిర్ణయం.. బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజులూ అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేఫథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమలలో...
ముంబయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, భూమి పత్రాలు అందజేసిన మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు, టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం నేవీ ముంబయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి...
తిరుపతి విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసారు. తొలుత రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వెంకయ్య నాయుడుకు మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా...
టీటీడీ పాలకమండలి కీలకనిర్ణయాలు: రూ.2,937 కోట్లతో వార్షిక బడ్జెట్ ఆమోదం
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 27, శనివారం నాడు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక...
టీటీడీ బోర్డు పాలక మండలి భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో టీటీడీ కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి పాలకమండలిలో అవకాశం కల్పించింది. అక్టోబర్ 23, బుధవారం నాడు...