Home Search
ధర్మాన ప్రసాద రావు - search results
If you're not happy with the results, please do another search
ఏపీ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు స్వీకరణ
శ్రీకాకుళం సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలోకి అడుగుపెట్టారు. ఏపీ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు...
ధర్మాన ఓకే..మరి టీడీపీ నుంచి బరిలో దిగేదెవరు?
ఉత్తరాంధ్రలోని అత్యంత ముఖ్యమైన జిల్లా శ్రీకాకుళం గురించి చెప్పాలంటే దీనిని ఒకరకంగా టీడీపీకి కంచుకోటగానే చెబుతారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని అధికారాన్ని దక్కించుకుంది....
విశాఖ రాజధానికి మద్దతుగా రాజీనామాకు సిద్ధపడిన మంత్రి ధర్మాన, వారించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశమయ్యారు. శుక్రవారం తాడేపల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని సమర్ధిస్తూ రాజీనామా...
ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో ఈ-స్టాంపింగ్ సేవలు.. ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. తద్వారా పనులు వేగవంతం కావడంతో పాటు పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఈ-స్టాంపింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని...
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో...
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులును ఏపీ ప్రభుత్వం నియమించింది....
ఏపీలో నూతన కేబినెట్ : ఐదుగురు డిప్యూటీ సీఎంలు, మంత్రులకు శాఖల కేటాయింపు వివరాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులచేత ప్రమాణస్వీకారం చేయించారు....
కీలకంగా మారిన పాతపట్నం,శ్రీకాకుళం స్థానాలు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు అన్న కొడుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడిని ఇప్పుడు రెండు నియోజకవర్గాలు కలవరపెడుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.వారిద్దరూ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో టెన్షన్ ఉండటం...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
అధికారంలోకి వచ్చాక వాళ్ల పని పడతామన్న లోకేష్
వైసీపీకి చెందిన ఇద్దరు అక్రమార్కులు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో మాట్లాడిన లోకేష్.. టీడీపీ జెండా దింపకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి...