Home Search
నామినేషన్ల ఉపసంహరణ - search results
If you're not happy with the results, please do another search
నాగార్జునసాగర్ లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి, బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముందుగా నామినేషన్ల ప్రక్రియ మార్చి 30తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు మొత్తం...
మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవాల్లో వైఎస్సార్సీపీ హవా, ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు బుధవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఏపీలో విజయనగరం, ఏలూరు, మచిలిపట్నం, గుంటూరు, ఒంగోల్, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ మున్సిపల్...
ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి?
ఏపీలో మే 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.ఈరోజు అంటే శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది....
నామినేషన్లను విత్ డ్రా చేసుకున్న రెబల్స్ ..
రెబల్ లీడర్లను బుజ్జగించి దారికి తెచ్చుకోవడంలో కాంగ్రెస్ పెద్దలు సక్సెస్ అయ్యారు. టికెట్ ఆశించి భంగపడ్డ కొంతమంది కాంగ్రెస్ నేతలు రెబల్స్గా నామినేషన్లు దాఖలు చేశారు. తమను కాదని.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు...
ఆర్బీఐ సంచలన ప్రకటన.. రూ. 2,000 నోటు ఉపసంహరణ, సెప్టెంబరు 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్కు అవకాశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం రాత్రి సంచలన ప్రకటన చేసింది. 2016లో నోట్ల రద్దు అఞ్ఞతరం చలామణీలోకి తెచ్చిన రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రూ.2...
మునుగోడు ఉపఎన్నిక: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నేటితో (అక్టోబర్14, శుక్రవారం) నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ముందుగా మునుగోడు ఉపఎన్నికకు అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదల కాగా, అదే రోజు నుండి అభ్యర్థుల నుంచి...
మునుగోడు ఉపఎన్నికకు నేడే నోటిఫికేషన్, ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇటీవలే ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నిక కోసం నేడు (అక్టోబర్ 7, శుక్రవారం) ఎన్నికల నోటిఫికేషన్...
ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ.. నేటినుంచి నామినేషన్ల స్వీకరణ
భారత రెండవ అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నామినేషన్ దాఖలు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ...
రాష్ట్రపతి ఎన్నిక: తొలిరోజే 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు
దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభం కాగా, తొలిరోజే మొత్తం 11...
ఏపీలో నేటినుంచి ఆత్మకూరు ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించిన నామినేష్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. మే 25వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్...