Home Search
పద్మా దేవేందర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మెదక్ రైల్వేస్టేషన్ లో రైల్వే రేక్ పాయింట్ ప్రారంభించిన మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి
మెదక్ రైల్వే స్టేషన్ లో రైల్వే రేక్ పాయింట్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ...
మెదక్ టికెట్ కోసం బీఆర్ఎస్లో గట్టి పోటీ
తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి అప్పుడే మొదలయిపోయింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. అత్యధిక స్థానాలు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయిన బీఆర్ఎస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో...
నామినేషన్లలో ఒక పేరు..వాడుకలో మరో పేరు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలంతా ప్రచారాలతో పోరెత్తిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎదురైన ఒక విచిత్రమైన విషయం గురించి మరోసారి అంతా చర్చించుకుంటున్నారు. అభ్యర్థుల నామినేషన్ పేపర్లలో ఉన్న...
మెదక్ లో రూ.17 కోట్లతో 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం, ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
రాష్ట్రంలో హెల్త్ కేర్ ఇన్ఫ్రా అభివృద్ధిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం మెదక్ లో రూ.17 కోట్లతో ఏర్పాటు చేసిన...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: కొనసాగుతున్న బడ్జెట్పై చర్చ, నేడు సమాధానమివ్వనున్న మంత్రి హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు బుధవారం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు శాసనసభ, శాసన మండలి ఉభయ సభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ చేపట్టారు. ఇక దీని తర్వాత రాష్ట్ర ఆర్ధిక...
తెలంగాణ భవన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు, పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాలు సెప్టెంబర్ 25 నుండి ప్రారంభం కాగా, అక్టోబర్ 3వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటుగా జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో...
జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులను ప్రకటించిన సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు కేసీఆర్. దీనిలో భాగంగా 19 మంది ఎమ్మెల్యేలకు జిల్లా...
పీఆర్సీపై ప్రకటన, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణతో సహా, ఇతర సమస్యలను పరిష్కరిస్తూ సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా పలు ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్...
అర్హులైన 57 ఏళ్ళ వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉంది: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో 57 ఏండ్లు నిండిన అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు....