Home Search
పరేడ్ గ్రౌండ్ - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం.. హాజరైన టాలీవుడ్ హీరో రామ్ చరణ్
ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఉత్సవాల్లో టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. యుద్ధవీరుల నివాళుల కోసం నేషనల్ డిఫెన్స్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే...
కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఆంక్షలు
హైదరాబాద్లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-2004 కోసం హైదరాబాద్లని కొన్ని చోట్ల...
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం – కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన చేవెళ్లలో ఆదివారం రాత్రి నిర్వహించిన...
ఏప్రిల్ 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ రాక.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో...
నేడే నాందేడ్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
ఇటీవల ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభ తర్వాత, మహారాష్ట్రలోని నాందేడ్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేడు తన రెండో సభను నిర్వహించనుంది. తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలి సమావేశం...
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం: రేపు హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్లో సర్వం సిద్ధమైంది. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్కు వస్తున్నారు. ఈ క్రమంలో జులై 3న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ...
పరమవీరచక్ర, అశోకచక్ర పురస్కార గ్రహీతలకు కోటి నజరానా, సీఎం జగన్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సాయిధ దళాలు...
రోడ్డు రోలర్ తో 14 వేలకు పైగా మద్యం బాటిల్స్ ధ్వంసం
ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో 14,210 మద్యం బాటిళ్లను పోలీసులు రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయించారు. గత రెండు నెలలుగా తెలంగాణ ప్రాంతాల నుంచి కృష్ణాజిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....
నేడు హైదరాబాద్లో బీజేపీ ‘విజయ సంకల్ప సభ’.. కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని మోదీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్లో మొదలైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి...