Home Search
పింఛన్ - search results
If you're not happy with the results, please do another search
గత ఆరునెలలుగా ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పింఛన్, ఏపీ ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ విధానంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా పింఛన్ లబ్ధిదారులు సొంత గ్రామంలో కాకుండా గత ఆరు నెలలుగా ఏపీలోనే మరో ప్రాంతంలో నివాసం...
పింఛన్.. తెలుగుదేశానికి టెన్షన్..!
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అన్నది తెలుగుదేశం కూటమికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల పాత్రపై తొలి నుంచీ...
పెన్షన్ వార్లో నలిగిపోతున్న వృద్ధులు!
ఏపీలో ఏం జరిగినా అది రాజకీయానికి ముడిపడి ఉంటుంది. అలాంటిది ఎన్నికల వేళ ఈసీ నిర్ణయాలకు రాజకీయ రంగు పులుముకోకుండా ఉంటుందా? వాలంటీర్లపై భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయలను...
ఈ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి ఉండాల్సిందే..
తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుంచి పార్టీల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడటంతో.. మైకులన్నీ మూగబోయాయి. మరోవైపు అభ్యర్థులు ప్రలోభాలలో బిజీ అవగా.. ఈసీ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ అయింది. ప్రచార గడువు...
తెలంగాణ వ్యాప్తంగా కిడ్నీ బాధితుల కోసం 100కి పైగా డయాలసిస్ కేంద్రాల్లో సేవలు – మంత్రి హరీశ్ రావు
తెలంగాణ వ్యాప్తంగా కిడ్నీ బాధితుల కోసం 100కి పైగా డయాలసిస్ కేంద్రాల్లో సేవలు అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా...
తెలంగాణలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలు రద్దు చేయాలని బీజేపీ కోరుతోంది – మంత్రి హరీష్ రావు
తెలంగాణలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలు రద్దు చేయాలని బీజేపీ కోరుతోందని మండిపడ్డారు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీష్ రావు. మంగళవారం ఆయన సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండలంలో...
తెలంగాణలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు, సీఎం కేసీఆర్ ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల మంజూరుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...
ఏపీలో కొత్త లబ్ధిదారులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి రూ.137 కోట్ల సంక్షేమ పథకాల నిధులు విడుదల చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హత కలిగి ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కని వారికి కొత్తగా అవకాశం కల్పించింది ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం...
గ్రేటర్ పోలింగ్: ఓటర్ కార్డు లేకుంటే, 18 రకాల గుర్తింపు కార్డులతో ఓటువేసే అవకాశం
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నగరంలోని 150 డివిజన్లలో ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. రేపు గ్రేటర్ ఎన్నికల పోలింగ్లో పాల్గొనే వారు...
ఏపీ కేబినెట్ నిర్ణయాలు: 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, శుక్రవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...