Home Search
పూర్తయ్యాక - search results
If you're not happy with the results, please do another search
లాక్డౌన్ పూర్తయ్యాక నా వాహనంలో మధ్యప్రదేశ్ పంపిస్తా.. గర్భిణికి హరీష్ రావు భరోసా
సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న రాష్ట్రేతర వలస కుటుంబీకులను ఏప్రిల్ 23, గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా లాక్డౌన్...
ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి?
ఏపీలో మే 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.ఈరోజు అంటే శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది....
లవ్ బ్రెయిన్ డిసీజ్ ఏమో చెక్ చేసుకోండి
చైనాలో జియావోయు ఓ యువతి లవ్ బ్రెయిన్ అనే మానసిక వ్యాధి బారిన పడినట్లు అక్కడి డాక్టర్లు తేల్చారు. ఆమె తన బాయ్ ఫ్రెండ్కు రోజులో వందసార్లకు పైనే ఫోన్ చేసి.. ఎక్కడ...
రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు?.. జగన్ షాకింగ్ నిర్ణయం!
2019 ఎన్నికల్లో ఊహకందని భారీ విజయాన్ని సాధించిన వైసీపీ ఈ సారి అందరి కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించింది. నాడు వైసీపీ గెలుస్తుందని ముందే భావించినా అసెంబ్లీలో 175కు 151, లోక్సభలో 25కు...
ఏపీ సీఎం ఫైనల్ చేసిన నేతలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలపై దృష్టి సారించారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయడానికి వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ముగ్గురి పేర్లను కూడా...
అయోధ్య రామమందిరం పేరు కూడా మార్పు
అయోధ్యాపురిలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడంతో ఇప్పుడు భక్తుల చూపు అటే పడింది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రారంభం అవడం కంటే ముందే ..అత్యంత ఘనంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యాక...
ప్రాణ ప్రతిష్ట జరగకపోతే ఆ విగ్రహం పూజకు పనికిరాదా?
సనాతన ధర్మాన్ని ఎక్కువగా నమ్మే హిందువులకు జనవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలోనే చారిత్రాత్మకంగా నిలిచి ఉండే కార్యక్రమం జరగనుంది. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెలలోనే జరగనుంది....
80 ఏళ్ల వయసులో ఫోర్బ్స్ జాబితాలోకి..
భారతదేశంలో కుబేరుల సంఖ్య మెల్లగా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో మరో భారతీయుడి పేరు నమోదైంది. అయితే ఎనిమిది పదుల వయసులో కుబేరుల జాబితాలోకి చేరడంతో ఇప్పుడు అందరి చూపు అతనిపై...
పోలింగ్ అయిపోగానే ఈవీఎంలను ఎక్కడికి తీసుకెళ్తారు?
ఎన్నికలలో ఈవీఎంల పాత్ర చాలా కీలకం అని అందరికీ తెలిసిన విషయమే. ఏ ఎలక్షన్స్ జరిగినా ఈవీఎంలలో ఓటింగ్ జరిగాక వాటిని భద్రంగా తీసుకెళ్లి అంతే జాగ్రత్తగా భద్రపరుస్తారు. మిజోరాంలోని 40 స్థానాలకు,...
రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య హోరాహోరీ పోరు, ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరుగనుంది. మొత్తం 224 స్థానాలకు ఈనెల 10వ తేదీన జరిగిన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో 73.19 శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం...