Home Search
పౌరుడు - search results
If you're not happy with the results, please do another search
ర్యాపిడో అదిరిపోయే ఆఫర్.. ఆరోజు ఫ్రీ రైడ్స్
తెలంగాణలో ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. నేటితో ప్రచారానికి తెర పడనుండగా.. 30న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. అటు ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటోంది. ఓటుహక్కుపై...
దేశవ్యాప్తంగా 2కోట్ల మందికి బహుమతి.. 18 రాష్ట్రాలలో 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 2కోట్ల మందికి లబ్ది కలిగేలా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 85 జిల్లాల్లో 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఢిల్లీలోని...
ఏపీలో అధికారంలోకి వస్తాం, తెలంగాణలోనూ పార్టీకి పూర్వవైభవం తెస్తాం – ఆవిర్భావ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం టీడీపీ 41వ...
పాన్-ఆధార్ లింకింగ్ గడువు జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం
పాన్-ఆధార్ కార్డు లింకింగ్/అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్-ఆధార్ లింకింగ్ గడువును 2023, జూన్ 30 వరకు పొడిగించినట్టు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఒక ప్రకటన చేసింది....
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 74వ గణతంత్ర దినోత్సవాన్ని...
లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం న్యూ ఢిల్లీలో లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. అస్సాంలోని పూర్వపు అహోం రాజ్యానికి చెందిన జనరల్, పరాక్రమశాలి లచిత్ బోర్ఫుకాన్...
జైపూర్లో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోదీ, శ్రేణులకు దిశానిర్దేశం
దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయడంతోపాటు ఈ ప్రయాణంలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను అధిగమించాలని ప్రధానమంత్రి నరేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్...
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. హాజరైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి
దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందనం చేసి ఈ...
నాగాలాండ్ కాల్పుల ఘటన దురదృష్టకరం – పార్లమెంట్ లో హోమ్ మంత్రి అమిత్ షా
నాగాలాండ్ లో జరిగిన కాల్పుల ఘటన దురదృష్టకరం అని పార్లమెంట్ లో హోమ్ మినిష్టర్ అమిత్ షా విచారం వెలిబుచ్చారు. శనివారం రాత్రి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది గిరిజనులు...
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ : దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఐడీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయా, సంబంధిత ఉన్నతాధికారులు...